
మహబూబ్ నగర్
బ్యాంక్ గ్యారంటీ ఇస్తేనే మిల్లర్లకు ధాన్యం : డైరెక్టర్ ప్రసాద్
వనపర్తి, వెలుగు: మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ ఇస్తే నే ధాన్యం ఇస్తామని స్టేట్ సివిల్ సప్లయ్ డైరెక్టర్ వీఎన్వీఎస్ ప్రసాద్ తెలిపారు. ఇది నాలుగు
Read Moreకొడంగల్లో విధ్వంసానికి బీఆర్ఎస్ కుట్ర : కాంగ్రెస్ ఇన్చార్జి తిరుపతిరెడ్డి
కొడంగల్, వెలుగు : సీఎం రేవంత్రెడ్డిపై కక్షతో కొడంగల్లో విధ్వంసానికి బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్ కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఇ
Read Moreరెంట్కు పెట్టిన వెహికల్స్ ను కుదువ పెట్టేసింది!
ఎక్కువ రెంట్ కు ఆశపడడంతో అసలుకే మోసం ఓనర్లను నిండా ముంచిన కిలాడీ లేడీ పోలీసులకు కంప్లైంట్ చేసిన ఓనర్లు గద్వాల, వెలుగు: ఎక్కువ కిరాయి
Read Moreసీఎం అల్లుడి కోసమే ఫార్మా కంపెనీ అని..నిరూపిస్తే 24 గంటల్లో రాజీనామా చేస్తా : ఎమ్మెల్యే టి.రామ్మెహన్రెడ్డి
కేటీఆర్ కు పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి సవాల్ పరిగి, వెలుగు : సీఎం రేవంత్రెడ్డి అల్లుడి కోసమే కొడంగల్ప్రాంతంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు
Read Moreసైబర్ క్రైమ్స్ అరికట్టేందుకు చర్యలు : ఎస్పీ రావుల గిరిధర్
వనపర్తి టౌన్, వెలుగు : సైబర్ నేరాలను అరికట్టడం కోసం చర్యలు చేపడుతున్నామని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో స్టేషన
Read Moreగ్రూప్ 3 ని పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి
నపర్తి టౌన్, వెలుగు: జిల్లాలో గ్రూప్ 3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించార
Read Moreఆహార భద్రత హక్కును హరిస్తే చర్యలు : ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ఆహార భద్రత హక్కును హరిస్తే చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఆహార కమిషన్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం నాగర్ కర్నూల్
Read Moreకొల్లాపూర్లో రూ.3కోట్లతో ఆడిటోరియం ఏర్పాటు చేస్తాం : మంత్రి కృష్ణారావు
కొల్లాపూర్, వెలుగు : కొల్లాపూర్ లో త్వరలోనే రూ,3 కోట్లతో ఆడిటోరియం ఏర్పాటు చేస్తామని మంత్రి కృష్ణారావు వెల్లడించారు. పట్టణంలోని రాణీ ఇందిరాదేవి ప్రభుత
Read Moreఅమ్రాబాద్ లో అలుగులు అమ్ముతున్న ముఠా అరెస్ట్
పరారీలో మరో ఇద్దరు నిందితులు అమ్రాబాద్, వెలుగు: వన్యప్రాణి అలుగు(పాంగోలిన్) స్మగ్లింగ్ కేసులో 11 మంది అరెస్టు చేయగా.. మరో ఇద్దరు
Read Moreసెంటర్లు ఓపెన్ చేసి పది రోజులైనా.. పత్తాలేని కొనుగోళ్లు
క్వింటాల్ వడ్లు కూడా కొనని అధికారులు మార్కెట్ యార్డ్ కు వడ్లు తెచ్చి, వ్యాపారులకు అమ్ముకుంటున్న రైతులు గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వా
Read Moreకొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో భక్తుల రద్దీ
కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధిలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. కార్తీక మాసం సందర్భంగా భక్తులు తెల్
Read Moreఅక్రమంగా తరలిస్తుండగా అలుగు స్వాధీనం
ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు అమ్రాబాద్, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న అలుగును ఫారెస్ట్ అధికారులు మాటు వేసి పట్టు
Read Moreతుంగభద్రా నదికి దశవిధ హారతి
అలంపూర్,వెలుగు : కార్తీక సోమవారం సందర్భంగా జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని గ
Read More