మహారాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్ లో ఉద్దవ్ థాక్రే కీలకవ్యాఖ్యలు చేశారు. బలపరీక్షకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. గౌహాతిలో ఉన్న ఎమ్మెల్యేలు ముంబైకి వచ్చి విశ్వాస పరీక్షలో ఎవరికి ఓటేస్తారో ప్రజలే చూస్తారన్నారు. 20 మంది రెబల్ ఎమ్మెల్యేలు తనకు టచ్ లో ఉన్నారన్నారు ఉద్దవ్ థాక్రే. విశ్వాస పరీక్షలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ముంబై వచ్చాక ఆలోచన మారుతుందని కామెంట్ చేశారు ఉద్దవ్ థాక్రే.. ఇక ముంబై నాయక్ నగర్ బిల్డింగ్ కూలిన ఘటనలో మృతుల కుటుంబాలకు కేబినెట్ ప్రగాఢ సానుభూతి తెలిపింది. మరణించినవారి కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. రేపు కూడా మహారాష్ట్ర కేబినెట్ సమావేశం కొనసాగుతుందని మంత్రి సుభాష్ దేశాయ్ ప్రకటించారు.
విశ్వాస పరీక్షలో గెలుస్తాం
- దేశం
- June 28, 2022
లేటెస్ట్
- 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నరు : కేసీఆర్
- ఓటర్లను రెచ్చగొట్టొద్దు .. ఏది పడితే అది మాట్లాడితే కఠిన చర్యలు: వికాస్రాజ్
- తెలంగాణకు కేంద్రం ఇచ్చింది.. రూ.10లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
- నామినేషన్లు షురూ .. తొలి రోజు 42 మంది దాఖలు
- కాంగ్రెస్-సర్వే రిపోర్టులు | కేసీఆర్-20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గడ్డం వంశీ -సింగరేణి కార్మికులు | V6 తీన్మార్
- MI vs PBKS: ఐపీఎల్లో మరో ఉత్కంఠ పోరు.. తృటిలో గట్టెక్కిన ముంబై
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- AI టెక్నాలజీకి పెరుగుతున్న క్రేజ్..గూగుల్ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
- MI vs PBKS: 14 పరుగులకే 4 వికెట్లు.. చేతులెత్తేస్తున్న పంజాబ్ బ్యాటర్లు
- ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేసిన ఈసీ..
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- నెరవేరనున్న దశాబ్దాల కల
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్