తెలంగాణ వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు హోంమంత్రి మహమూద్ అలీ. సీసీటీవీ కెమెరాల ఏర్పాట్ల వల్ల చాలా మంచి ఫలితాలు వచ్చాయన్నారు. మహిళల కోసం షీటీమ్స్ చాలా బాగా పని చేస్తున్నాయన్నారు. దేశానికి రోల్డ్ మోడల్ గా నిలిచామని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన లక్ష్యం మహిళల భద్రతేనన్నారు. భరోసా సెంటర్ ఏర్పాటు చాలా మంచి విషమన్నారు. మహిళల సమస్యలు త్వరగా తీరుతున్నాయన్నారు. కోటి 8 లక్షలతో నగరంలో జహీరానగర్ లో రెండవ భరోసా సెంటర్ ఎర్పాటు చేస్తామన్నారు.
దేశానికే తెలంగాణ రోల్ మోడల్
- తెలంగాణం
- March 21, 2021
లేటెస్ట్
- ఓటెత్తిన ఓరుగల్లు..ప్రశాంతగా ముగిసిన పోలింగ్
- ఘాట్కోపర్ ఘటనలో 14కు చేరిన మృతుల సంఖ్య
- పోలింగ్ ప్రశాంతం..పోలింగ్ కేంద్రాలకు బారులుతీరిన ప్రజలు
- ఇండియా కూటమి గెలిస్తే.. జైలునుంచి తెల్లారే బయటికొస్తా: కేజ్రీవాల్
- ముగ్గురు పోలీస్ కమిషనర్ల మానిటరింగ్.. హైదరాబాద్ లో ప్రశాంతంగా పోలింగ్
- నేతన్నలకు ఉపయోగపడని ఆధునిక టెక్నాలజీ
- ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను నిలదీసిన కేంద్ర మంత్రి అమిత్ షా
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- పీవోకేలో అదే టెన్షన్
- రోడ్డు పక్కన టిఫిన్ తింటుండగా ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!