తిరువనంతపురం: బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి కేరళ కోర్టు 142 ఏండ్ల కఠిన కారాగారా శిక్ష విధించింది. దీంతో పాటు రూ.5 లక్షల ఫైన్ కూడా కట్టాలని తీర్పు వెలువరించింది. జరిమానా చెల్లించకపోతే మరో మూడేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఆనందన్ పీఆర్ అలియాస్ బాబు(41) అనే వ్యక్తి తన బందువుల అమ్మాయి(10)పై రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో నిందితుడిపై 2021 మార్చిలో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన పతనం తిట్ట కోర్టు.. ఆనందన్కు 142 ఏళ్ల శిక్షను ఖరారు చేసింది. పోక్సో కేసుల్లో పడిన గరిష్ట శిక్ష ఇదేనని పోలీసులు తెలిపారు.
మైనర్పై అత్యాచారం.. ఓ వ్యక్తికి 142 ఏండ్ల జైలు
- దేశం
- October 2, 2022
లేటెస్ట్
- మొబైల్ ఫోన్ కోసం చంపేశారు.. ఇద్దరు అరెస్ట్
- ఆలిని ఏలుకోనోడు దేశాన్ని ఎలా పాలించగలుగుతాడు : సీపీఐ నారాయణ
- బీజేపీ మంత్రం అభివృద్ది... వైఎస్సార్ మంత్రం అవినీతి: ప్రధాని మోది
- MI vs SRH: టాస్ గెలిచిన ముంబై.. సన్రైజర్స్ జట్టులో కీలక మార్పు
- Danush Raayan Official Update: రాయన్ క్రైమ్లో దిగుతున్నాడు గెట్ రెడీ..ఫస్ట్ సింగిల్తో పాటు రిలీజ్ అప్డేట్
- హైదరాబాద్ లో బైక్ దొంగల ముఠా అరెస్ట్..
- గుడ్లు తెస్తున్నారా : ఒక్క కోడి గుడ్డు ఆరు రూపాయలా?
- AC క్లీనింగ్ చిట్కాలు: మీ ఏసీ కూలింగ్ అవడం లేదా..ఇలా చేయండి
- Womens T20 World Cup 2024: మహిళల టీ20 ప్రపంచకప్.. అర్హత సాధించిన శ్రీలంక, స్కాట్లాండ్
- జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్కు బెయిల్
Most Read News
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
- పోతురాజు దినేష్ ఇక లేరు
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- మహిళా ఎంపీపై లైంగిక దాడి... ఎక్కడంటే..
- క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి..
- గుడ్ న్యూస్ : మండే ఎండలకు బై బై.. వర్షాలు పడుతయ్ ఎంజాయ్..