మెదక్

కాంగ్రెస్​తోనే రైతుబంధు ఆగింది: హరీశ్​రావు

సంగారెడ్డి: కాంగ్రెస్​పార్టీతోనే రైతుబంధు ఆగిందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝారసంగంలో ఆయన మీడియాతో మాట్లాడ

Read More

'కంటి వెలుగు' ఉంటదని కలలో కూడా ఊహించలేదు: కేసీఆర్

ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ నాయకులు పచ్చి అబద్దాలు చెప్తున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వస్తే.. గోస పడతామని హెచ్చర

Read More

వాకింగ్ కు వెళ్తామని చెప్పి.. ఈతకు వెళ్లిన చిన్నారులు మృతి

సిద్దిపేట జిల్లాలో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారు మృతి చెందారు. మర్కుక్ గ్రామానికి చెందిన రాజు, సంపత్, వినయ్ అనే ముగ్గురు చిన్నారులు సోమవారం(నవంబర్ 27) ఉ

Read More

కాంగ్రెస్​, బీజేపీకి  సీఎం అభ్యర్థులే లేరు : సతీశ్​కుమార్

హుస్నాబాద్,  వెలుగు : కాంగ్రెస్, బీజేపీకి సీఎం అభ్యర్థులే లేరని బీఆర్ఎస్​ హుస్నాబాద్​అభ్యర్థి వొడితల సతీశ్​కుమార్​ అన్నారు. ఆదివారం ఆయన నియోజకవర్

Read More

రఘునందన్​కు మద్దతుగా బీజేపీ శ్రేణుల ప్రచారం

దుబ్బాక, వెలుగు: బీజేపీ దుబ్బాక అభ్యర్థి, ఎమ్మెల్యే రఘునందన్​ రావుకు మద్దతుగా బీజేపీ శ్రేణులు ఆదివారం మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.

Read More

నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దు : పద్మా దేవేందర్ రెడ్డి

చిన్నశంకరంపేట, నిజాంపేట్, వెలుగు:  నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు  మాట్లాడడం సంస్కారం అనిపించుకోదని బీఆర్ఎస్ మెదక్​అభ్యర్థి, ఎమ్మెల్యే పద

Read More

తెలంగాణలో కాంగ్రెస్ వస్తే కరెంట్​ ఉండదు : మంత్రి కేటీఆర్

నర్సాపూర్, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కరెంట్​ఉండదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి

Read More

కేసీఆర్ కు అందరూ అండగా నిలవాలి  : మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట, వెలుగు: తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన సీఎం కేసీఆర్‌‌కు ప్రతి ఒక్కరూ అండగా నిలిచి బీఆర్ఎస్ ను గెలిపించాలని మంత్రి

Read More

గెలిచిన నెల రోజుల్లో .. రెవెన్యూ డివిజన్

దుబ్బాకలో ఎవరు గెలిస్తే  వారిదే ప్రభుత్వం దుబ్బాక ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ సిద్దిపేట/దుబ్బాక, వెలుగు: కొత్త ప్రభాకర్​రెడ్డ

Read More

పదేండ్లలో కేసీఆర్​ గిరిజనులకు చేసిందేమీ లేదు: ఎంపీ జైరాం రమేశ్

మెదక్ టౌన్, వెలుగు: రాష్ట్రంలో కారు నాలుగు టైర్లు పంచరయ్యాయని, దీంతో స్టీరింగ్ కంట్రోల్ తప్పిందని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. ఆ నాలుగు

Read More

బీఆర్​ఎస్​ నేతలు ప్రజా ధనాన్ని దోచుకున్నారు: రేవంత్​ రెడ్డి

తెలంగాణలో పోలింగ్ డేట్ దగ్గరపడింది.. దీంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో స్పీడును మరింత పెంచాయి. సంగారెడ్డి జిల్లా పటాన్​ చెరులో జరిగిన ఎన్ని

Read More

కాంగ్రెస్, బీఆర్ఎస్కు కార్బన్ కాపీ: ప్రధాని మోదీ

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని మోదీ అన్నారు. అవినీతి, కుటుంబపాలన రెండు పార్టీలకు సొంతమైందని.. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు కార్బన్ కాపీ అని  చెప్పారు. రె

Read More

తెలంగాణ ఆదాయన్ని కేసీఆర్‌ కుటుంబం దోచుకుంటోంది : రాహుల్ గాంధీ

తెలంగాణ ఆదాయన్ని సీఎం కేసీఆర్‌ కుటుంబం దోచుకుంటోందని  ఆరోపించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.   ల్యాండ్‌, సాండ్‌, మైన్స్&z

Read More