
మెదక్
కలెక్టరేట్ వద్ద టీఎన్జీవోల ధర్నా
మెదక్, వెలుగు: అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య పిలుపు మేరకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్
Read Moreమా ఊరిలో కెమికల్ ఫ్యాక్టరీ వద్దని కలెక్టర్ కు ఉసిరికపల్లి గ్రామస్తుల వినతి
మెదక్, వెలుగు: తమ గ్రామంలో కెమికల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయవద్దని శుక్రవారం శివ్వంపేట మండలం ఉసిరికపల్లి గ్రామస్తులు కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్
Read Moreమంత్రికి జాతర ఆహ్వాన పత్రిక అందజేత
కోహెడ,వెలుగు: సిద్దిపేట జిల్లా కోహెడ మండల పరిధిలోని తంగళ్లపల్లి మోయతుమ్మే ద వాగు సింగరాయ ప్రాజెక్టు వద్ద ఈ నెల 21 నుంచి జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు ర
Read Moreప్యారానగర్లో డంపింగ్యార్డ్ నిర్మాణం ఆపేయండి
ప్రజలు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోని జీహెచ్ఎంసీ ఆఫీసర్లు 10 గ్రామాలపై పర్యావరణ ఎఫెక్ట్ సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా గుమ
Read Moreభూసేకరణ గ్రామ సభను బహిష్కరించిన రైతులు
శివ్వంపేట, వెలుగు : ఎకరాకు రూ.1.50 కోట్లు ఇవ్వాలని డిమాండ్చేస్తూ రైతులు భూసేకరణ గ్రామ సభను బహిష్కరించారు. సిద్దిపేట జిల్లాలోని కొండ పోచమ్మ సాగర్ నుంచ
Read More17న స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం : దొంత నరేందర్
మెదక్టౌన్, వెలుగు: ఈ నెల 17న జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో నిర్వహించే స్టాండింగ్ కౌన్సిల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని టీఎన్జీవో మెదక్ జి
Read More16 మంది తహసీల్దార్ల బదిలీలు
సంగారెడ్డి, వెలుగు:సంగారెడ్డి జిల్లాలో 16 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ వల్లూరి క్రాంతి గురువారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో వివిధ ప్రాంత
Read Moreశివ్వంపేటలో సేవాలాల్ గుడికి భూమి చూపాలని ఆందోళన
శివ్వంపేట, వెలుగు : సేవాలాల్మహరాజ్గుడికి భూమి చూపించాలంటూ మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో గురువారం గిరిజనులు ఆందోళన చేపట్టారు. సేవాలాల్ జయంతి
Read Moreఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేయాలని ఆందోళన
బెజ్జంకి, వెలుగు: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో గ్రీన్ వేస్ బయో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును ఆపాలని మండలంలోని పోతారం,
Read Moreఅప్ గ్రేడ్ చేశారు.. ఎక్విప్మెంట్ మరిచారు!.. గవర్నమెంట్ హాస్పిటల్స్లో సమస్యలెన్నో
హెల్త్ మినిస్టర్ పైనే ఆశలు మెదక్, తూప్రాన్, వెలుగు: 'పేరు గొప్ప ఊరు దిబ్బ' అన్నట్టుగా ఉంది జిల్లాలోని గవర్నమెంట్ హాస్పిటల్స్
Read Moreఅడవిపంది దాడి .. పొలంలో రైతు మృతి
• మరొకరికి గాయాలు మెదక్ (చిలప్ చెడ్), వెలుగు: అడవి పంది దాడిలో చిలప్ చెడ్ మండలం అజ్జమర్రి గ్రామా నికి చెందిన ఓ రైతు మృతి చెందగా, మరో రైతు గాయ
Read Moreధరణితో మా భూములను కాజేసిండ్రు .. భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న బాధితుల
కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని బాధితుల ధర్నా హుస్నాబాద్, వెలుగు: ధరణి పోర్టల్ను అడ్డం పెట్టుకొని కొందరు తమ భూములను కాజేశారన
Read Moreకార్మికులను పరామర్శించిన మంత్రి దామోదర్ రాజనర్సింహా
సంగారెడ్డి, వెలుగు: పాశమైలారం సీఎంహెచ్ కెమికల్ ఫ్యాక్టరీలో గాయపడిన కార్మికులను బుధవారం సాయంత్రం మంత్రి దామోదర్ రాజనర్సింహా పరామర్శించారు. మంగళవా
Read More