ఢిల్లీలో 15 వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ నందకిశోర్ సింగ్ తో భేటీ అయ్యారు మంత్రి హరీష్ రావు. కేంద్రం నుంచి నిధుల శాతం పెంపు, రుణపరిమితి పెంపు, మౌలిక వసతులకు నిధిలివ్వాలని కోరారు.ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖను చైర్మన్ నందకిశోర్ సింగ్ కు అందజేసిన హరీష్ రావు.. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథకు నిర్వహణ నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నీతి ఆయోగ్ సిఫారసు మేరకు మిషన్ భగీరథకు 19 వేల కోట్లు ఇవ్వాలన్నారు. నీతి ఆయోగ్ సిఫారసు మేరకు మిషన్ భగీరథకు 19వేల కోట్లు కేంద్రం ఇచ్చేలా చూడాలన్నారు.
see more news