అసెంబ్లీలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతాం

అసెంబ్లీలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతాం

కరోనా నియంత్రణ విషయంలో రాష్ట్ర సర్కారు విఫలమైందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. కరోనాపై విపక్షాలు ముందే చెప్పినా పట్టించుకోలేదన్నారు. వైరస్ పై మాట్లాడితే చిన్నచూపు చూశారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతామన్నారు. నిరుద్యోగ భృతితో పాటు ఇతర అంశాలను ప్రస్తావిస్తామంటున్నారు ఎమ్మెల్యే సీతక్క.