సైబర్ బాధితులకు డబ్బు రీఫండ్

సైబర్ బాధితులకు డబ్బు రీఫండ్

గచ్చిబౌలి, వెలుగు :  సైబర్ మోసాల బారిన పడి డబ్బు కోల్పోయిన బాధితులకు ఆ మొత్తాన్ని సైబరాబాద్ పోలీసులు రికవరీ చేసి.. రీఫండ్ చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 1 నుంచి ఇప్పటి వరకు 39 సైబర్ క్రైమ్ కేసులను ట్రేస్ చేసిన సైబరాబాద్ పోలీసులు.. బాధితులు పొగొట్టుకున్న  రూ. కోటి 49 లక్షల 41 వేల మొత్తాన్ని రికవరీ చేసి వారి అకౌంట్లలో జమ
అయ్యేలా చేశారు.