ఆర్టికల్ 370 రద్దు తర్వాత J&Kలో 439 మంది ఉగ్రవాదులు హతం

ఆర్టికల్ 370 రద్దు తర్వాత J&Kలో 439 మంది ఉగ్రవాదులు హతం

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌లో ఇప్పటివరకు 439 మంది ఉగ్రవాదులు హతమయ్యారని.. కేంద్ర పాలిత ప్రాంతంలో 541 ఉగ్రవాద సంబంధిత సంఘటనలు నమోదయ్యాయని కేంద్రహోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బుధవారం రాజ్యసభకు తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత  439 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టగా , 98 మంది పౌరులు, 109 మంది SFభద్రతా బలగాలు  అమరులయ్యారు.

 ఈ ఘటనలు జరిగిన సమయంలో అంతగా  ప్రజా ఆస్తులకు నష్టం జరగలేదని కూడా నిత్యానంద తెలిపారు. అయితే సుమారు రూ.5.3 కోట్ల ప్రైవేట్ ఆస్తులకు నష్టం వాటిల్లిందని అంచనా వేసినట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తల కోసం..

దేశ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి