నల్గొండ

రెండు కార్లు ఢీ.. ఆరుగురికి తీవ్ర గాయాలు

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంక్రాంతి సంబరాలు ముగించుకొని తిరిగి హైదరాబాద్ కు వెళుతున్న సమయంలో రెండు కార్లు ఢికొన్నాయి. ఈ ప్రమాదంల

Read More

అవినీతి అధికారులపై ఏసీబీ కొరడా..!

    లంచం అడిగితే ఫిర్యాదు చేస్తున్న పబ్లిక్‌      ఏడాది వ్యవధిలో చిక్కిన పలువురు     మరికొందర

Read More

మహిళల అభ్యున్నతే మోదీ లక్ష్యం : పీవీ శ్యాంసుందర్​రావు

యాదాద్రి, వెలుగు: మహిళల అభ్యున్నతే లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని బీజేపీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పీవీ  శ్యాంసుందర్​రావు చెప్పారు. &nb

Read More

కొండలమ్మ ఆలయానికి సీసీ రోడ్డు వేయండి : టీడీపీ నాయకులు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటలో కొండలమ్మ గుట్టపై కొలువైన కొండలమ్మ తల్లి ఆలయానికి సీసీ రోడ్డు వేయాలని  టీడీపీ నాయకులు కో

Read More

నేను అడిగినందువల్లే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పై న్యాయ విచారణ: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్గొండ, వెలుగు: యాదాద్రి థర్మల్​ పవర్​ ప్లాంట్​ గురించి అసెంబ్లీలో తాను ప్రస్తావించడంతోనే ప్రభుత్వం సిట్టింగ్​ జడ్జితో న్యాయ విచారణకు ఆదేశించిందని మం

Read More

ఆలయ నిర్మాణం పూర్తయ్యాక.. రాములోరిని దర్శించుకుంట: ఉత్తమ్ కుమార్ రెడ్డి

మేళ్లచెరువు, వెలుగు: అయోధ్యలో ఆలయ నిర్మాణం పూర్తయ్యాక రాములవారిని దర్శించుకుంటానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తన ఫ్యామిలీ మొత్తం రామభక్తులే

Read More

స్నాచింగ్ చేసిన ​యువ జంట అరెస్ట్​

మూడు రోజుల కింద ఎరుగండ్లపల్లిలో గోల్డ్​చైన్​తెంపుకెళ్లిన యువతీయువకుడు ఇద్దరూ హైదరాబాద్​వాసులే 3.5  గొలుసు,1.5 తులాల నల్లపూసల తాడు స్వాధీనం

Read More

యాదగిరిగుట్టలో భక్తుల కిటకిట

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. సంక్రాంతి సెలవులకు తోడు ఆదివారం కలిసి రావడంతో ప

Read More

కమనీయం.. గోదారంగనాథ కల్యాణం

నల్గొండ, సూర్యాపేట, హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌, వెలుగు: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని పలు ఆలయాల్లో

Read More

పార్లమెంటు ఎన్నికల్లో 13- నుంచి14 సీట్లు గెలుస్తం: మంత్రి ఉత్తమ్

గత బీఆర్ఎస్ ప్రభుత్వం హుజూర్నగర్ నియోజకవర్గాన్ని ఇండస్ట్రియల్ పార్కుగా అభివృద్ధి చేస్తామని మోసం చేసిందన్నారు మంత్రి ఉత్తమ్  కుమార్ రెడ్డి. ఐదేళ్ల

Read More

ఆశ్చర్యపడే విధంగా నల్లగొండను అభివృద్ధి చేస్తం: మంత్రి వెంకట్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన  ప్రజాభవన్ ద్వారా ప్రజాపాలన నిర్వహిస్తున్నామని.. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వంద రోజులల్లో అన్ని పథకాలను అమలు చేస్త

Read More

ట్రాక్టర్ల డబ్బాలు మాయం చేసి.. వాట్సప్‌‌లో అమ్మేస్తరు

హైదరాబాద్‌‌, వెలుగు: రైతుల ట్రాక్టర్ల ట్రాలీలను చోరీ చేస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. వ్యవసాయ బావుల వద్ద పార్క్ చేసిన ట్రాలీలను దొంగిలిస్త

Read More

యాదగిరిగుట్ట టెంపుల్ కు భోగ్ గుర్తింపు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ప్రఖ్యాత ‘భోగ్’ (బ్లిస్ ఫుల్ హైజీన్ ఆఫరింగ్  టు గాడ్) సర్టిఫికె

Read More