నల్గొండ
కొనుగోలు సెంటర్లలో వడ్లు అమ్మాలి : కలెక్టర్ హనుమంతు
యాదాద్రి, వెలుగు : రైతులు వడ్లను బయట వ్యక్తులకు అమ్మకుండా కొనుగోలు కేంద్రాలకు తేవాలని, మద్దతు ధర పొందాలని కలెక్టర్ హనుమంతు జెండగే కోరారు. జిల్లాలోని
Read Moreఅక్రమ రేషన్ బియ్యం పట్టివేత
డిండి, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని చెరుకుపల్లి గేట్ వద్ద ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం...  
Read Moreమోత్కూరు ఎమ్మెల్యే సమక్షంలో..కాంగ్రెస్లో చేరికలు
మోత్కూరు, వెలుగు : బీఆర్ఎస్ మోత్కూరు మున్సిపల్ వైస్ చైర్మన్ బొల్లెపల్లి వెంకటయ్య, కౌన్సిలర్ లెంకల సుజాతవేణు, కోఆప్షన్ మెంబర్లు గనగాని నర్సింహ, ఎం
Read Moreమంత్రి పదవి కోసంఅడ్డమైన పనులు చేసినవ్! : బీర్ల అయిలయ్య
మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ధ్వజం యాదగిరిగుట్ట, వెలుగు : మంత్రి పదవి కోసం అడ్డమైన పనులు అన్నీ చేసినవ్ అని మాజీ మ
Read Moreహనుమాన్ ఆలయంలో కుందూరు రఘువీర్ రెడ్డి ప్రత్యేక పూజలు
హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా హాలియా పట్టణంలోని హనుమాన్ టెంపుల్లో ఆదివారం అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ నల్గొండ పార్లమెంట్ ఎంప
Read Moreదోచుకున్న డబ్బులన్నీ కక్కిస్తం: రాజగోపాల్ రెడ్డి
తుంగతుర్తి, వెలుగు: తెలంగాణ పేరు చెప్పుకుని కేసీఆర్, జగదీశ్ రెడ్డి పదేండ్ల పాటు డబ్బులు దోచుకున్నారని, వాటన్నింటిని కక్కిస్తామని మునుగోడు ఎమ్మెల్యే, భ
Read Moreయాదగిరిగుట్టలో జనమే జనం .. దర్శనానికి మూడు గంటలు సమయం
స్పెషల్ దర్శనానికి గంట సమయం ఆదివారం ఒక్కరోజే రూ.61.77 లక్షల ఆదాయం యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆదివా
Read Moreఫోన్ ట్యాపింగ్ పేరుతో కాంగ్రెస్ డ్రామాలు : జగదీశ్ రెడ్డి
లీకులు, ఫేక్ వార్తలతో కాలం గడుపుతున్నరు కేసీఆర్ను ఎవరూ టచ్చేయలేరు మిర్యాలగూడ వెలుగు : ఫోన్ ట్యాపింగ్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త డ్
Read Moreవామ్మో.. ఎన్హెచ్ 65.. 13 రోజుల్లో 30 యాక్సిడెంట్లు 22 మంది మృతి
హైవే పై ఎక్కువ మలుపులు మరోవైపు ప్రమాదాలకు కారణం అవుతున్న డ్రైవర్ల నిర్లక్ష్యం రోడ్డు ఎక్కితే చాలు భయం భయం &
Read Moreగురుకులంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై విచారణ కమిటీ
విషమంగానే ప్రశాంత్ పరిస్థితి యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా భువనగిరిలోని గురుకులంలో శుక్రవారం రాత్రి ఫుడ్ పాయిజన్ కారణంగా పలువురు విద
Read Moreవివాదాల సుడిగుండంలో సుంకిశాల!
హైదరాబాద్ తాగునీటి అవసరాల పేరిట ప్రాజెక్టు చేపట్టిన గత బీఆర్ఎస్ సర్కారు రూ.800 కోట్లు పెడ్తే పూర్తయ్యే ఎస్
Read Moreసమైక్య పాలనలో నా ఫోన్ ట్యాప్ చేశారు: ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
నల్లగొండ జిల్లా : రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోదని మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. మిర్యాలగూడలో కార్యకర్తల సన్నాహక సమావేశ
Read Moreనల్గొండ జిల్లాలో.. 90 రోజులు.. 90వేల కేసులు
జిల్లాలో పెరుగుతున్న ట్రాఫిక్ ఉల్లంఘనలు నివారించేందుకు నిత్యం ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు
Read More












