దేశం

Madhya Pradesh: వీళ్లసలు మనుషులేనా.. ఇద్దరు మహిళలను బతికుండగానే పాతి పెట్టేయాలని చూశారు..!

భోపాల్: మధ్యప్రదేశ్ అమానుష ఘటన జరిగింది. బతికుండగానే ఇద్దరు మహిళలను పూడ్చి పెట్టి చంపేయడానికి గూండాలు ప్రయత్నించారు. సగానికి పైగా మట్టితో పూడ్చేశారు క

Read More

Bihar Special Status: బీహార్‌కు ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం.. ఏపీకి కూడా చెప్పేసినట్టేనా..!?

ఢిల్లీ: బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని లోక్‌సభలో  కేంద్రం స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వడానికి జాతీయ అభివృద్ది మండలి-

Read More

ఆర్థిక సర్వే సంచలనం : లావు అయిపోతున్న భారతదేశం, ఒబేసిటీ సగటు 24 శాతం

భారతదేశంలో ఒబేసిటీ (స్థూలకాయం) భారీగా పెరిగినట్లు ఆర్థిక సర్వే 2024 వెల్లడించింది. 18 నుంచి 69 ఏళ్ల వయస్సు ఉన్న వారిపై సర్వే చేయగా.. గత ఏడాదితోపోల్చిత

Read More

కల్తీ ఆహారం, AI సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలి : ఆర్థిక సర్వే

కేంద్ర బడ్జెట్ 2024.. 25 పార్లమెంట్ లో ప్రవేశపెట్టే ముందు.. ఆర్థిక సర్వేను పార్లమెంట్ లో విడుదల చేశారు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. 2024, జూలై 22వ

Read More

11వేల మందికి జీరో లేదా అంతకంటే తక్కువ నెగిటివ్ మార్కులు

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ యూజీ 2024 ఎగ్జామ్ గందరగోళంగా మారింది. ఈ నీట్ పరీక్ష వ్యవహారం ఎవ్వరికీ అర్థకాకుండా ఉంది. పేపర్ లీక్ అయ్యిందని

Read More

రైల్వేశాఖ గుడ్ న్యూస్ : సీనియర్ సిటిజన్లకు మళ్లీ టికెట్ రాయితీ..?

దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న మోడీ 3.0 ప్రభుత్వం మొదటి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. రాబోయే బడ్జెట్ పై వ్యాపారవేత్తలు,

Read More

లోక్ సభలో నీట్ రచ్చ... విపక్షాల ఆందోళన

లోక్ సభలో నీట్ అంశంపై విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.  విద్యావ్యవస్థను నాశనం చేశారంటూ విపక్షాలు ధ

Read More

ఎందుకూ..: వీకెండ్ ఆటో తోలుతున్న మైక్రోసాఫ్ట్ ఐటీ ఉద్యోగి..!

తన ఒంటరితనాన్ని అధిగమించడానికి వారాంతాల్లో ఓ మైక్రోసాఫ్ట్ టెక్కీ ఆటో నడుపుతున్న ఆశ్చర్యకరమైన సంఘటన  బెంగళూరులో చోటు చేసుకుంది.  ఒక మైక్రోసాఫ

Read More

ఈ ఐదేళ్లు దేశ ప్రగతి కోసం కొట్లాడుదాం: ప్రధాని మోదీ

2047 లక్ష్యంతో ఎన్డీయే పనిచేస్తుందన్నారు ప్రధాని మోదీ.  ఐదేళ్లు దేశ ప్రగతి కోసం కొట్లాడుదామని చెప్పారు.  దేశ ప్రగతి కోసం  ప్రతిపక్షాలు

Read More

శౌర్య చక్ర అందుకున్న రైతు ఇంటిపై టెర్రరిస్టుల కాల్పులు

జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున 4గంటలకు ఉగ్రవాదులు దాడులు చేశారు. శౌర్యచక్ర అవార్డ్ గ్రహిత పర్షోతమ్ కుమార్ నివాసాన్ని

Read More

బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

ఢాకా : ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర్య సమరయోధుల కోటాను ఐదు శాతానికి తగ్గించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని అక్కడి సుప్రీం కోర్టు ఆదేశించింది. 93% నియామ

Read More

ముంబైలో కుండపోత వర్షం.. 10 గంటల్లో 10 సెంటీమీటర్లు నమోదు

    10 గంటల్లో 10 సెంటీమీటర్ల వర్షం..     స్తంభించిన జనజీవనం ముంబై: కుండపోత వానతో ముంబై సిటీ తడిసిపోయింది. ఆదివారం ఉదయం 8

Read More

కేదార్ నాథ్ యాత్రలో విషాదం.. ముగ్గురు మృతి

రుద్రప్రయాగ్: కేదార్ నాథ్ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో ముగ్గురు భక్తులు చనిపోగా, ఎనిమిది మంది గాయపడ్డారు. ఆదివారం ఉదయం గౌరీక

Read More