దేశం

పదిహేను రోజుల్లో 7 బ్రిడ్జ్‌లు నేలమట్టం.. బీహార్‌లో ఏం జరుగుతుంది?

ఒకటి, రెండు వంతెనలు కూలిపోయాయి అంటే వర్షకాలం కదా.. వరద ఉదృతికి జరిగి ఉండొచ్చని అనుకోవచ్చు. కానీ బిహర్ రాష్ట్రంలో గడిచిన 15రోజుల్లో  ఏడు బ్రిడ్జ్

Read More

మహిళలకు క్యాన్సర్ టీకా ఉచితంగా ఇవ్వండి: ఇన్ఫోసిస్ సుధామూర్తి

న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ సుధామూర్తిపై ప్రధాని మోదీ ప్రశంసలు కురించారు. సమాజ సేవకురాలిగా మహిళల ఆరోగ్యం పట్ల ఆమెకున్న అంకిత భావాన్ని అభినందించారు.రాజ్యసభలో

Read More

11వేల FIRలు నమోదు చేసి 500 మందిని అరెస్ట్ చేశాం : మోదీ

గత ఏడాది మేలో మణిపూర్ లో చెలరేగిన హింసాకాండ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మణిపూర్ అల్లర్లపై ప్రధాని వివరణ ఇవ్వాలని మంగళవారం లోక్ సభలో ప్రతిపక్షాలు డ

Read More

రాజ్యసభలో విపక్షాల తీరుపై ఛైర్మన్ జగదీప్ ధన్కడ్ అసంతృప్తి

 రాజ్యసభలో విపక్షాల తీరుపై ఛైర్మన్ జగదీప్ ధన్కడ్ అసంతృప్తి  వ్యక్తం చేశారు. అసలేం జరిగిందంటే... రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర

Read More

జార్ఖండ్ సీఎంగా మళ్లీ హేమంత్ సోరేన్..? 

జార్ఖండ్ లో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే..జార్ఖండ్ సీఎంగా మళ్లీ హేమంత్ సోరేన్ కనబడుతోంది. రాంచీలోని జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరేన్ నివాస

Read More

జగదీప్ ధన్ఖడ్ vs ఖర్గే ...రాజ్యసభలో మాటల యుద్ధం

రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగానికి విపక్ష సభ్యులు అడ్డుపడ్డారు. ఆయన మాట్లాడుతుండగా ప్రధాని అబద్ధాలు ఆపాలి, నీట్‌పై చర్చ చేపట్టాలంటూ నినాదాలు చేశా

Read More

హత్రాస్ తొక్కిసలాట : దోషులను కఠినంగా శిక్షిస్తాం : సీఎం యోగి ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2024 జులై3వ తేదీన బుధవారం హత్రాస్‌ను సందర్శించారు. హత్రాస్ ఘటనలో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొంద

Read More

రసాభాస : రాజ్యసభలో మోదీ ప్రసంగం.. సభ నుంచి వాకౌట్ చేసిన విపక్షాలు

తమ విజయాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకపోతుందని ప్రధాని మోదీ అన్నారు. దేశ ప్రజలు తమను పెద్దమనసుతో ఆశీర్వదించారని తెలిపారు.  తమపై ఎన్నికల్లో కా

Read More

దేశానికి నీట్ ఎగ్జామ్ అవసరం లేదు: హీరో విజయ్

నీట్‌లో అక్రమాలు జరిగాయనే ప్రచారం నేపథ్యంలో దేశానికి దాని అవసరం లేదని తమిళగ వెట్రి కజగం చీఫ్, నటుడు విజయ్ అన్నారు.  చెన్నైలో జరిగిన ఓ కార్యక

Read More

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.  ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే  కడియం శ్రీహరి,

Read More

అమర్‌నాథ్ కు వెళ్లి వస్తుండగా బస్సు బ్రేక్ ఫెయిల్.. తర్వాత ఏం జరిగిందంటే..?

జమ్మూకశ్మీర్ లోని జాతీయ రహాదారి 44పై అమర్‌నాథ్ యాత్రికుల బస్సుకు  పెను ప్రమాదం తప్పింది.  అమర్ నాథ్ దర్శనం తర్వాత తిరుగు ప్రయాణమైన బస్స

Read More

షాకింగ్ : వందే భారత్ ట్రైన్ పైకప్పు లీకేజీ..

ట్రైన్ జర్నీ అంటే ఎంతో ఇష్టపడతాం మనం.. ఇంక అదే కొత్తగా ఓపెన్ అయిన వందేభారత్ ట్రైన్ అయితే వాహ్.. అనుకుంటూ ట్రైన్ ఎక్కి గ్లాస్ నుంచి అందమైన ప్రకృతిని చూ

Read More

మాకు 80కి 80 సీట్లొచ్చినా ఈవీఎంలను నమ్మను : అఖిలేశ్

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ లో తమ పార్టీకి 80కి 80 సీట్లు వచ్చినా తాను ఈవీఎంలను నమ్మనని సమాజ్ వాదీ పార్టీ చీఫ్, కనౌజ్  ఎంపీ అఖిలేశ్​​ యాదవ్  అ

Read More