దేశం
మన్ కీ బాత్: అరకు కాఫీ ప్రస్తావన తెచ్చిన మోడీ.. ఆ కాఫీ స్పెషాలిటీ ఏంటి..
మన్ కీ బాత్ మళ్ళీ ప్రారంభమయ్యింది.ప్రధాని మోడీతో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే ఈ రేడియో కార్యక్రమం 2024 ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన సమయంలో నిలిచిపోయి
Read Moreఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? రోడ్డుపై అందరూ చూస్తుండగానే..
ఈరోజుల్లో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా? ఇలా పంచాయితీలు పెట్టి తీర్పుల ఇచ్చి వారే శిక్షిస్తే కోర్టులు ఎందుకు, పోలీసులు ఎందుకు.. పచ్చిమ బెంగాల్ లో జర
Read Moreజైలు నుంచి విడుదలయ్యానో లేదో.. అప్పుడే బీజేపీ కుట్ర చేస్తుంది: హేమంత్ సోరేన్
జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరేన్ బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు. జైలు నుంచి విడుదలయ్యానో లేదో.. అప్పుడే తనపై మళ్లీ బీజేపీ బడా నేతలు కుట్రలు చేస్తున్నారని
Read Moreవాటర్ఫాల్స్లో ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు గల్లంతు
పూణేలోని లోనావాలా ప్రాంతంలోని భూషి డ్యామ్ బ్యాక్ వాటర్ సమీపంలోని వాటర్ ఫాల్స్ లో ఆదివారం ఐదుగురు గల్లంతు అయ్యారు. వారిలో ఒక మహిళ,నలుగురు పిల్లలు ఉన్నా
Read Moreఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు..నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలింది
ఉత్తరాది రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. ఢిల్లీ,హిమాచల్ ప్రదేశ్, యూపీ, ఉత్తరాఖండ్, జార్ఖండ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలోగత మూడు
Read MoreViral News: అయ్య బాబోయ్.. మూడు రోజుల్లో .. 60 మందిని పెళ్లాడిన మహిళ
ప్రస్తుతం ప్రపంచంలో సోషల్మీడియా రాజ్యం ఏలుతుంది. ఏ చిన్న సంఘటన జరిగినా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. చాలామంది దీని ద్వారా డబ్బులు క
Read Moreఉత్తరాదిలో భారీ వర్షాలు..తొమ్మిది రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్
ఉత్తర భారత దేశంలో భారీవర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆదివారం (జూన్ 30) ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ ఆలయం సమీపంలో హిమపాతం సంభవిం చింది. ఆల
Read Moreviral video : కేదార్నాథ్ సందర్శకులకు హిమపాతాల అందాలు
తీర్థక్షేత్రమైన కేదార్ నాథ్ లో భక్తులకు హిమపాతాల అందాలు కనువింపు చేస్తన్నాయి. కేదార్నాథ్ ధామ్ వెనుక ఉన్న గాంధీ సరోవర్పై ఆదివారం హిమప
Read Moreబిహార్లో నితీష్ నాయకత్వంలో NDA పోటీ : కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్
త్వరలో బిహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో సీఎం నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్డీయే కూటమి పోటీ చేస్తుందని కేంద్ర మ
Read Moredubious passports Scam: ముంబైలో పాస్పోర్టు స్కాం..32 మంది అరెస్ట్
ముంబై: లంచం తీసుకుని పాస్ పోర్టులు జారీ చేస్తున్న 32 మందిని అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు. ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయాల్లో శనివారం (జూన్ 29) సోదాల
Read Moreకొత్త ఆర్మీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన ఉపేంద్ర ద్వివేది
కొత్త ఆర్మీ చీఫ్గా భారత ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్ గా ఉన్న జనరల్ మనోజ్ సి.పాండే
Read Moreవికసిత్ భారత్ కోసం కృషి చేస్తున్నాం.. మన్ కీ బాత్ లో మోదీ
రాజ్యాంగం, ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలు తమకున్న అచంచల విశ్వాసాన్ని ఎన్నికల్లో నిలబెట్టారని అన్నారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా దేశప్రజలకు
Read Moreఢిల్లీ, హిమాచల్ లో భారీ వర్షాలు.. ఐఎండీ ఆరెంజ్ అలర్ట్
ఉత్తర భారతంలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రానున్న నాలుగైదు రోజుల్లోనూ భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది
Read More












