దేశం
నవదుర్గ ఉత్సవాల్లో .. బీజేపీ ఎంపీ హేమమాలిని డ్యాన్స్
దేశవ్యాప్తంగా దేవీనవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. యూపీలోని మథురలో నవదుర్గ మహోత్సవ్ లో భాగంగా నృత్య ప్రదర్శన చేశారు బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హే
Read Moreరాబోయే కాలంలో సెమీ కండక్టర్ తయారీ హబ్గా భారత్: అశ్వినీ వైష్ణవ్
2025 ప్రారంభంలోనే తొలి మేడిన్ ఇండియా చిప్ బెంగళూరు: వచ్చే ఏడాది ప్రారంభంలోనే మొదటి మేడిన్ఇండియా చిప్ లను మైక్రాన్టెక్నాలజీ తీసుకొస్తుందని కే
Read Moreచెన్నై ఐఏఎఫ్ ఎయిర్ షోలో అపశ్రుతి
ఎయిర్షోకు 13 లక్షల మంది తొక్కిసలాట..ఐదుగురు మృతి చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని మెరీనా బీచ్ లో ఆదివారం నిర్వహించిన ఇండియన్  
Read Moreమహిళా ప్రజాప్రతినిధులంటే.. అంత చులకన వద్దు
అందులోనూ గ్రామీణ ప్రాంతాల విషయంలో ఇది సరికాదు: సుప్రీం కోర్టు న్యూఢిల్లీ: మహిళా ప్రజాప్రతినిధులను అంత చులకనగా చూడొద్దని మహారాష్ట్ర ప్రభుత్వాని
Read Moreముంబైలో ఘోర అగ్ని ప్రమాదం.. ఇంట్లో మంటలు, ఏడుగురు మృతి
షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం ముంబైలో ఘటన ముంబై: ముంబైలో ఘోరం జరిగింది. ఇంట్లో మంటలు అంటుకుని, ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెం
Read Moreపార్కు పక్కన మూత్రం పోయొద్దన్నందుకు కర్రతో దాడి
ఢిల్లీలో ఘటన.. నిందితుడి అరెస్టు న్యూఢిల్లీ: బహిరంగ స్థలంలో మూత్రం పోయవద్దని చెప్పిన వ్యక్తిపై కర్రతో విచక్షణారహితంగా దాడిచేశాడు ఓ పోకిరి. ఉత్
Read Moreప్రధాని మోదీతో మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు భేటీ
భారత్లో 4 రోజులు మాల్దీవుల అధ్యక్షుడి పర్యటన న్యూఢిల్లీ: మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు నాలుగు రోజుల పర్యటన కోసం భారత్ కు వచ్చా
Read Moreభోపాల్ ఫ్యాక్టరీలో..18వందల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
భోపాల్ ఫ్యాక్టరీలో సీజ్ చేసిన అధికారులు.. ఇద్దరు నిందితుల అరెస్ట్ భోపాల్: డ్రగ్స్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై నార్కోట
Read Moreమోదీ పాత ప్రసంగాలు ....దేశ ఆర్థిక వ్యవస్థలోని లోపాలు కప్పిపుచ్చలేవు : మల్లికార్జున్ ఖర్గే
కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థకు శాపంగా మారాయని కాంగ్రెస్ అధ్యక్షు
Read Moreఫ్రీ కరెంట్ ఇస్తే బీజేపీ తరఫున ప్రచారం చేస్త:మోదీకి కేజ్రీవాల్ సవాల్
ప్రధాని మోదీకి అర్వింద్ కేజ్రీవాల్ సవాల్ న్యూఢిల్లీ: ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్న 22 రాష్ట్రాల్లో ఉచిత కరెంట్ హామీ అమలు చేస్తే బీజేపీ తరఫున
Read Moreఇజ్రాయెల్ -హమాస్ యుద్ధానికి ఏడాది
జెరూసలెం/గాజా:అక్టోబర్ 7, 2023. వేలాది మంది హమాస్ మిలిటెంట్లు ఒక్కసారిగా ఇజ్రాయెల్పై దాడికి తెగబడి మారణహోమం సృష్టించిన రోజు ఇది. పారాచూట్లలో దిగుతూ,
Read Moreకాశ్మీర్లో కౌంటింగ్ రేపే..భారీ బందోబస్తు
రేపు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో మంగళవారం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఇందుకోసం భారీ బందోబస్తు ఏర్పాటు చ
Read Moreత్వరలో యూరప్లోకి అమూల్
న్యూఢిల్లీ: యురోపియన్ మార్కెట్లలో కూడా అమూల్ ప్రొడక్ట్లు అమ్ముడుకానున్నాయి. యూఎస్లో భారీ సక్సెస్ సాధిం
Read More












