దేశం
ఇవాళ (జనవరి 6న) చర్లపల్లి టెర్మినల్ ఓపెనింగ్
వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా పలు రైల్వే ప్రాజెక్టులు, రెండు రైళ్లు కూడా న్యూఢిల్లీ/
Read Moreదర్యాప్తు సంస్థలకు కొత్త రూల్స్!..కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. సుప్రీంకోర్టు ఏమంటుందంటే
డిజిటల్ డాక్యుమెంట్ల స్వాధీనం, నిర్వహణ సక్రమంగా జరిగేలా కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలకు మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్
Read MoreCyber Crime Alert: ఇదో రకం మోసం..UPI ద్వారా డబ్బులు పంపించి..ఖాతా ఖాళీ చేస్తున్నారు.. బీ అలెర్ట్
ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్స్ బాగా పెరిగిపోతున్నాయి. రోజుకో విధంగా సైబర్ ఫ్రాడ్స్టర్లు ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు వ్యక్తి గత డేటాను ద
Read Moreపోరుబందరులో కుప్పకూలిన కోస్ట్ గార్డ్ హెలికాఫ్టర్.. ముగ్గురు దుర్మరణం
పోర్బందర్: గుజరాత్లోని పోరుబందరులో ఇండియన్ నేవీకి చెందిన కోస్ట్ గార్డ్ హెలికాఫ్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సాధారణ శిక్షణ
Read Moreఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్ నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు, జిల్లా రిజర్
Read Moreకేరళలో రోడ్డు ప్రమాదం..టూరిస్ట్ బస్, కారు ఢీ..ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి, ముగ్గురుకి తీవ్రగాయాలు
కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది..టూరిస్ట్ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అయ్యప్ప భక్తులు చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గా
Read MoreViral Video: పెళ్లిలో కలియోన్ కా చమన్ డ్యాన్స్...స్టెప్పులేసిన పెళ్లికూతురు.. వధువు తల్లి.. సోదరి..
ఒకప్పుడు పెళ్లి కూతురు పెళ్లి పీటల మీదకు సిగ్గుపడుతూ తలదించుకుని ఒద్దికగా వచ్చేది.. పెళ్లి అంటే హడావిడిగా ఉండేది.. ఆడ పెళ్లి వారు .. మగపెళ్లి వ
Read Moreఓయో సంచలన నిర్ణయం.. ఇకనుంచి పెళ్లి కాని జంటలకు రూమ్ ఇవ్వరంట..
ట్రావెల్ బుకింగ్ సంస్థ ఓయో కస్టమర్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పింది. కొత్త చెక్ - ఇన్ పాలసీలో భాగంగా ఇక నుంచి పెళ్లికాని జంటలకు రూమ్స్ బుకింగ్ ఉండదని ప
Read Moreశబరి కొండ కిట కిట.. అయ్యప్ప స్వామి దర్శనానికి 10 గంటలు
శబరిమల కొండకు భక్తులు పోటెత్తారు. జనవరి 4 వ తేది అయ్యప్పస్వామిని దాదాపు లక్షమందిని దర్శనం చేసుకున్నారని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్
Read Moreచత్తీస్ ఘడ్ లో ఎన్ కౌంటర్..నలుగురు మావోయిస్టులు మృతి
చత్తీస్ ఘడ్ బస్తర్ ప్రాంతం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. నారాయణ్ పూర్-దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఘటనలో
Read Moreకులం పేరుతో సమాజంలో విషం చిమ్ముతున్నరు: మోదీ
అలాంటి కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపు గత ప్రభుత్వాలు గ్రామీణాభివృద్ధిని విస్మరించాయి తమ పాలనలో గ్రామాలు సమాన హక్కులు పొందుతు
Read Moreలోయలో పడిన ట్రక్కు.. నలుగురు జవాన్లు మృతి
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ ట్రక్కు లోయలో పడి నలుగురు జవాన్లు మృతి చెందారు. మరికొందరు జవాన్లకు తీ
Read Moreఆప్పై ఉమ్మడిగా పోటీ చేస్తామని అధికారికంగా ప్రకటించండి.. బీజేపీ, కాంగ్రెస్కు కేజ్రీవాల్ సవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, కాంగ్రెస్ పై ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్)చీఫ్, మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు గుప
Read More












