దేశం

సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రపై ఈడీ కేసు

మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణానికి సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన కుమారుడు డాక్టర్ య

Read More

ఇదీ మన సిస్టం: ఒక పక్క వయోభారం.. మరో పక్క ఫైళ్ల భారం.. న్యాయం కోసం వృద్ధ దంపతుల పోరాటం..

కోర్టు కేసులు.. ఈ మాట వింటేనే సామాన్యుడికి ఒకలాంటి భయం పుట్టుకొస్తుంది. కోర్టు వ్యవహారాల్లో జాప్యం, మన చట్టాల్లో ఉన్న లొసుగులే ఇందుకు కారణం. కోర్టు కే

Read More

తిరుమల లడ్డూపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా

తిరుమల లడ్డూలో కల్తీ వివాదంపై జరుగుతున్న విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు. 2024, అక్టోబర్ 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు విచారణ జరగాల్సింద

Read More

మ‌ర్డ‌ర్ కేసులో మాజీ ఎమ్మెల్యేకు యావజ్జీవ కారాగార శిక్ష

1998లో జ‌రిగిన బీహార్ మాజీ మంత్రి బ్రిజ్ బిహారీ ప్ర‌సాద్ హ‌త్య కేసులో మాజీ ఎమ్మెల్యే మున్నా శుక్లా సహా ఇద్దరికి సుప్రీంకోర్టు యావజ్జీవ

Read More

మార్నింగ్ వాక్ చేస్తుండగా.. ఆర్జేడీ పార్టీ కీలక నేతపై కాల్పులు

బీహార్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ముంగేర్ జిల్లాలోని ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్‌లో మార్నింగ్ వాక్ చేస్తున్న RJD నాయకుడు పంకజ్ యాదవ్‌పై ఇద్

Read More

దారుణం.. ట్రీట్‌మెంట్ కోసం వచ్చి డాక్టర్‪ను కాల్చి చంపారు

చికిత్స కోసం హాస్పిటల్ కు వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని యువకులు డాక్టర్ ను కాల్చి చంపిన దారుణం గురువారం ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీలోని జైత్‌పూర

Read More

పేల్చేస్తాం.. ఉత్తరాది రాష్ట్రాలకు పాక్ ఉగ్రవాద సంస్థ పేరుతో లేఖలు

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లోని పలు రైల్వే స్టేషన్లు, మతపరమైన ప్రదేశాల్లో బాంబు పేలుళ్లు జరుగుతాయని హెచ్చరిస్తూ లేఖలు కలకలం రేపాయి. పాకిస్థాన్&

Read More

ఏక్​నాథ్ షిండే vs ఉద్ధవ్ ఠాక్రే

భారతదేశంలో రెండవ అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్ర. అదేవిధంగా దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రం మహారాష్ట్రనే అని చెప్పవచ్చు. ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో క

Read More

పుణెలో హెలికాప్టర్ కూలి ముగ్గురు మృతి

మృతుల్లో ఇద్దరు పైలట్లు, ఇంజినీర్ పుణె: మహారాష్ట్రలోని పుణె జిల్లాలో బుధవారం ఉదయం ఓ ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ కూలిపోయింది.

Read More

హామీలను అమలు చేయదు... బీజేపీపై మండిపడ్డ కాంగ్రెస్ చీఫ్​ ఖర్గే

బీజేపీపై మండిపడ్డ కాంగ్రెస్ చీఫ్​ ఖర్గే చండీగఢ్: ప్రజలకు ఇచ్చిన హామీలను బీజేపీ ఎప్పుడూ నెరవేర్చలేదని కాంగ్రెస్  అధ్యక్షుడు మల్లికార్జున ఖ

Read More

మా పోరాటం దుర్మార్గులపైనే..ప్రియాంకా గాంధీ కామెంట్

హర్యానా ఎన్నికల ప్రచారంలో ప్రియాంకా గాంధీ కామెంట్​ చండీగఢ్: తాము దుర్మార్గులకు, అన్యాయాలకు, అబద్ధాలకు మాత్రమే వ్యతిరేకంగా పోరాడుతున్నామని కాంగ

Read More

స్వచ్ఛ భారత్.. వెయ్యేండ్లైనా గుర్తుంటది: మోదీ

ఇది 21వ శతాబ్దంలో అత్యంత విజయవంతమైన ప్రజా ఉద్యమం: మోదీ పదేండ్లలో 12 కోట్లకు పైగా టాయిలెట్స్ నిర్మించాం ‘స్వచ్ఛ భారత్ మిషన్’కు పదేండ

Read More

పెరోల్​పై బయటకొచ్చిన డేరాబాబా

చండీగఢ్: ఇద్దరు మహిళా శిష్యులపై అత్యాచారానికి పాల్పడిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్(డేరా బాబా) మరోసా

Read More