దేశం

ఇజ్రాయెల్కు 15 వేల మందిని పంపుతున్నరు.. మోదీ సర్కార్పై ఖర్గే ఫైర్

న్యూఢిల్లీ: యుద్ధం జరుగుతున్న ఇజ్రాయెల్ కు 15 వేల మంది మనోళ్లను మోదీ ప్రభుత్వం పంపుతున్నదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ‘&lsqu

Read More

ప్రభుత్వాన్ని విమర్శించిన జర్నలిస్టులపై క్రిమినల్​ కేసులు పెట్టొద్దు : సుప్రీంకోర్టు

యూపీ జర్నలిస్టుకు మధ్యంతర రక్షణ కల్పించిన న్యాయస్థానం న్యూఢిల్లీ: ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కథనాలు రాస్తున్నారనే కారణంతో జర్నలిస్టులపై క్రిమిన

Read More

యవ్వనాన్ని తీసుకొస్తమంటూ 35 కోట్లు కొట్టేశారు

వృద్ధులను వంచించిన యూపీ భార్యాభర్తలు ఇజ్రాయెల్ టైమ్ మెషీన్ తో సాధ్యమేనని నమ్మబలికిన వైనం కాన్పూర్: ఇజ్రాయెల్​లో తయారైన టైమ్ మెషీన్ తో యవ్వనా

Read More

రక్తంతో కన్నీళ్లు పెడతారు: పోలీసులకు ఎమ్మెల్యే వార్నింగ్

జైపూర్: రాజస్థాన్ మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అశోక్ చందనా పోలీసులపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లోని కోటాలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ

Read More

PM Kisan Yojana: గుడ్ న్యూస్..రైతుల అకౌంట్లలోకి పీఎం కిసాన్ డబ్బులు

రైతులకు గుడ్ న్యూస్..18 విడత పీఎం కిసాన్ యోజన స్కీం నిధులు శనివారం ( అక్టోబర్ 4) ప్రధాని మోదీ విడుదల చేశారు. పీఎం కిసాన్ 18వ విడత నిధులు రూ. 20వేల కోట

Read More

ప్రభుత్వాలను విమర్శించినందుకు జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టొద్దు: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ప్రభుత్వాలను విమర్శిస్తూ వార్తలు రాసే జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టొద్దని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Read More

Chhattisgarh: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్ కౌంటర్.. 30 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్ గఢ్ దంతెవాడలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో 30 మంది మావోయిస్టులు చనిపోయారు.  దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దులోని అబూజ్ మాఢ్ అటవీ

Read More

ఇప్పటికైనా మారండి: కేకుల తయారీపై బేకరీలకు ప్రభుత్వం వార్నింగ్

కేకుల తయారీ బేకరీలపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్ గా ఉంది. కేకుల తయారీ ప్రాణాంతకమైన రోగాలకు కారణమయ్యే పదార్థాలను వాడుతున్నారని..పద్దతి మార్చుకోకపోతే కఠిన

Read More

మీరెలా నమ్మార్రా : టైం మెషీన్ తో వయస్సు తగ్గిస్తామంటూ.. రూ.35 కోట్లు కొట్టేసిన కేటుగాడు

ఈ మధ్యకాలంలో కొందరు అడ్డదారుల్లో డబ్బులు సంపాదించడానికి టెక్నాలజీని వాడుకుంటున్నారు. ఈ క్రమంలో ఇతరుల ఆశలని ఆసరాగా చేసుకుని ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్న

Read More

Stalin Vs Pawan: సనాతన ధర్మం వ్యాఖ్యలు..పవన్, ఉదయనిధి స్టాలిన్ మధ్య మాటల యుద్ధం

సనాతన ధర్మం వివాదం..తమిళనాడు, ఆంధ్రపదేశ్ రాష్ట్రాల డిప్యూటీ సీఎంల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. గురువారం (అక్టోబర్ 03) కాలినడకన తిరుమల వెళ్లిన ఏపీ డీప్

Read More

సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్  నివాసాన్ని ఖాళీ చేశారు.  అక్టోబర్ 4న ఉదయం  తన కుటుంబంతో సహా సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు.

Read More

వాటే షాక్: మూడో అంతస్తు నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్ నరహరి

ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ మూడో అంతస్తుపై నుంచి దూకేశారు. ఆయన దూకిన సమయంలో వల కట్టి ఉండటంతో సురక్షితంగా బయటపడ్డారు. మహారాష్ట్ర

Read More

సైబర్ నేరగాళ్లు చేసిన పనికి.. టీచర్ గుండెపోటుతో మృతి

రోజురోజుకు సైబర్ నేరగాళ్లు వలలో పడే వారి బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. అమాయకులకు ఫేక్ కాల్స్ చేసి బెదిరించి లక్షలు, కోట్లు కొట్టేస్తున్నారు. ఉత్తర్ ప్ర

Read More