దేశం
విదేశాల్లో దేశంపై రాహుల్ గాంధీ విషం చిమ్ముతున్నరు: MP లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు: దేశంలో మోదీ ప్రభుత్వం చేస్తున్న సుపరిపాలనను మెచ్చి ప్రజలు ఎన్నికల్లో పట్టం కడితే.. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ జీర్ణించుకోలేక అబ
Read Moreఈ విషయం తెలిస్తే రోజుకు 3 కప్పుల కాఫీ కచ్చితంగా తాగుతారేమో..!
రోజుకు 3 కప్పుల కాఫీతో గుండె జబ్బులు దూరం చైనా వర్సిటీ సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి న్యూఢిల్లీ: రోజుకు మూడు కప్పుల కాఫీ లేదా టీ తీసుకునే వార
Read Moreప్రజాస్వామ్యంలో విద్వేషమే కీలక మంత్రమా..?
ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రశ్న న్యూఢిల్లీ: ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు ప్రజాస్వామ్యంలో విద్వేషాన్ని కీలక మంత్రంగా చే
Read Moreప్రతి మహిళకు నెలకు 2 వేలు.. హర్యానాలో కాంగ్రెస్ హామీ
ఏడు గ్యారంటీలతో మేనిఫెస్టో న్యూఢిల్లీ: హర్యానాలో తాము అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని, ఓబీసీ క్రీమిలేయర్ లిమిట్ ను రూ.6 లక్షల నుంచి రూ.10 ల
Read Moreగణేశ్ ఉత్సవాలకు వర్తిస్తే.. మిలాద్ ఉన్ నబీకి కూడా వర్తిస్తుంది
లౌడ్ స్పీకర్ల వాడకంపై బాంబే హైకోర్టు ఉత్తర్వులు ముంబై: గణేశ్ ఉత్సవాల్లో లౌడ్ స్పీకర్ల వాడకం హానికరమైతే మిలాద్ ఉన్ నబీకి కూడా అదే వర్తిస్తుందని
Read Moreకోల్కతాలో కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల నిరసన
కోల్కతా: బెంగాల్లోని ఆర్జీ కర్
Read Moreఢిల్లీలో కుప్పకూలిన భవనం.. నలుగురు మృతి
14 మందికి తీవ్ర గాయాలు న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. ఐదంతస్తుల భవనం కుప్పకూలడంతో నలుగురు మరణించారు. 14 మందికి తీవ్
Read Moreరాహుల్ హత్యకు బీజేపీ నేతల కుట్ర : పోలీసులకు కాంగ్రెస్ ఎంపీ అజయ్ మాకెన్ ఫిర్యాదు
ప్రశ్నిస్తున్నందుకే రాహుల్పై విద్వేషపూరిత కామెంట్లు దేశంలో అశాంతి నెలకొనేలా బీజేపీ నేతల చర్యలు రాహుల్ నాలుక కోస్తే రివార్డు ఇస్తామనడం ఏంటి?
Read Moreకాశ్మీర్లో 59శాతం పోలింగ్ : 24 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తి
శ్రీనగర్/జమ్మూ: జమ్మూకాశ్మీర్ లో అసెంబ్లీ మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 24 నియోజకవర్గాలకు బుధవారం ఎన్నికలు జరగ్గా, 59 శాతం పోలింగ్ నమోదైంది.
Read Moreరైతుల రక్తంలో పెస్టిసైడ్స్ విషం.. రక్తం, మూత్రంలో 28 రకాల పురుగు మందుల అవశేషాలు
రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న పురుగు మందుల వినియోగం 3 జిల్లాల్లోని 493 మంది రైతుల నుంచి శాంపిళ్ల సేకరణ వాటి ప్రభావంతో ఆస్తమా, అల్జీమర్స్, క
Read Moreవన్ నేషన్.. వన్ ఎలక్షన్ రాజ్యాంగ విరుద్ధం.. ప్రజాస్వామ్యంపై దాడిగానే భావిస్తం: ఖర్గే
న్యూఢిల్లీ: ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ ఆచరణలో సాధ్యం కాదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్
Read Moreజమిలి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ .. కోవింద్ కమిటీ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం
శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టే చాన్స్! దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి ఆ తర్వాత వంద రోజుల్లోపే స్థానిక సంస్
Read Moreవన్ నేషన్ వన్ ఎలక్షన్ : ఏయే రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడు ఎన్నికలు ఉన్నాయంటే..!
ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వన్ నేషన్..వన్ ఎలక్షన్ కు సిద్ధమవుతోంది. వన్ నేషన్, వన్ ఎలక్షన్ పై మాజీ రాష్ట్రపతి ర
Read More












