దేశం
మంకీపాక్స్ కలకలం: భారత్ లో రెండో కేసు నమోదు...
భారత్ లో రెండో మంకీపాక్స్ కేసు నమోదయ్యింది.కేరళలోని మలప్పురం జిల్లాలో మరో కేసు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ నిర్దారించారు. ఇటీవలే
Read More10రోజుల్లో 800కోట్ల రూపాయల మద్యం తాగేశారు...
మద్యం అమ్మకాల్లో తెలంగాణ టాప్ అని చాలా సందర్భాల్లో విన్నాం. సమ్మర్లో బీర్ల అమ్మకాలు పెరగటం, న్యూ ఇయర్ వేడుకల సమయంలో మద్యం అమ్మకాలు భారీ ఎత్తున పెరగటం
Read Moreఆర్టీసీ బస్సుకు పెళ్లి కూతురిగా ముస్తాబు..కన్నీటితో తుది వీడ్కోలు
వీడ్కోలు అంటే మామూలు వీడ్కోలు కాదు..కన్నీటి వీడ్కోలు.సొంత బిడ్డకు పెండ్లి చేసి సాగనంపుతున్నట్లుందీ ఆ వీడ్కోలు. చక్కగా అలంకరించి..పెండ్లికూతురిని చేసేట
Read Moreజమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు:అంతా ప్రశాంతం..5గంటల వరకు 58.19 శాతం పోలింగ్..
జమ్మూ కాశ్మీర్ లో మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఓటు హక్కు వినియోగించు కు నేందుకు జమ్మూకాశ్మీర్ ఓటర్లు పెద్ద
Read Moreమోడీ ఉక్కు సంకల్పానికి ఇదే నిదర్శనం: కేంద్ర మంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ: జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా
Read Moreఒక్క రూపాయి లంచం తీసుకున్నాడని.. ఉద్యోగం పీకేశారా..?
కోట్ల రూపాయలు లంచంగా తీసుకునోళ్లను చూశాం.. లక్షలు, వేల రూపాయలు లంచంగా తీసుకున్న వాళ్ళను చూశాం. కానీ, ఒక్క రూపాయి లంచంగా తీసుకున్నోళ్లను ఎక్కడైనా చూశార
Read Moreఆ ఇద్దరికే ప్రాబ్లమ్.. జమిలీ ఎన్నికలపై అసదుద్దీన్ ఓవైసీ హాట్ కామెంట్స్
హైదరాబాద్: జమిలీ ఎన్నికలకు (వన్ నేషన్ వన్ ఎలక్షన్) మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలను
Read Moreఅసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్: వృద్ధులకు రూ.6 వేల పెన్షన్.. పేదలకు 100 గజాల ప్లాట్లు
ఛండీఘర్: హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ అస
Read Moreఎంత మానవత్వం : మధ్యాహ్న భోజనానికి ఉచితంగా కూరగాయలు
మధ్యాహ్న భోజన పథకం... ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల కోసం 1995లో భారత ప్రభుత్వం ప్రారంభించిన పథకం. సర్కార్ బడుల్లో డ్రాపౌట్స్ సంఖ్య తగ్గించటం, పిల్ల
Read MoreOne nation, one election: ఒకే దేశం.. ఒకే ఎన్నికలు..కోవింద్ కమిటీ సిఫారసులు ఇవే..
కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే రోజుల్లో జమిలి ఎన్నికలకు బుధవారం ( సెప్టెంబర్ 18న) కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వన్ నేష
Read Moreఒకే దేశం.. ఒకే ఎన్నికలు నివేదికకు మోదీ కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: ఒకే దేశం.. ఒకే ఎన్నికలు.. మోదీ చిరకాల స్వప్నం.. ఈ విధానంపై అధ్యయనం చేయటానికి నియమించిన.. మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవిద్ కమిటీ నివేదికకు..
Read Moreపాకిస్తాన్ కు ఇండియా నోటీస్ : నీటి వాటాలు తేల్చాలని అల్టిమేటం
పాకిస్తాన్ కు ఇండియా నోటీసులు పంపింది... సింధు నదీజలాల ఒప్పందంలో మార్పులు చేయాలంటూ అల్టిమేటం జారీ చేసింది. మారుతున్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 1960
Read Moreబీజేపీ ఆఫీస్ ముట్టడించిన కాంగ్రెస్ : నోరు అదుపులో పెట్టుకోవాలంటూ వార్నింగ్
నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారు బీజేపీ నేతలు.. ఇటీవల రాహుల్ గాంధీని టెర్రరిస్ట్ అని.. ఇందిరాగాంధీకి పట్టిన గతే పడుతుందంటూ బీజేపీ నేతలు చేసిన వ్యా
Read More












