దేశం

ఆన్ లైన్ పాస్ పోర్ట్ పోర్టల్ మూసివేత.. అపాయింట్ మెంట్స్ అన్నీ మారాయి..

ఆన్లైన్ పాస్ పోర్ట్ పోర్టల్ మూతపడింది. పాస్ పోర్ట్ కోసం అప్లై చేసుకునే ఆన్లైన్ పోర్టల్ ఇవాళ ( ఆగస్టు 29, 2024 ) రాత్రి 8గంటల నుండి 5 రోజుల పాటు ముసివే

Read More

15 రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్త : కవిత

ఎప్పటికైనా నిజమే గెలుస్తది తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని కామెంట్ న్యూఢిల్లీ/ హైదరాబాద్, శంషాబా, వెలుగు:  రానున్న 15 రోజుల్లో తన భవిష్య

Read More

50 ఆవులను నదిలోకి తోలిన ఆకతాయిలు... మధ్యప్రదేశ్​లో 20 ఆవులు మృతి

సాత్నా: మధ్యప్రదేశ్ లోని సాత్నా జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. కొంత మంది ఆకతాయిలు 50 ఆవులను సాత్నా నదిలోకి తోలారు. ఈ ప్రమాదంలో కనీసం 15 నుంచి 20 ఆవులు

Read More

17 మంది మలయాళీ నటులపై కేసులు

లైంగిక వేధింపుల ఆరోపణలపై నమోదు చేసిన సిట్ తాజాగా కంప్లైంట్  చేసిన సోనియా మల్హార్ నాకు బెదిరింపులు వస్తున్నాయి: మినూ మునీర్ నలుగురు నటులు

Read More

రెండోరోజూ ముంచెత్తిన వర్షం గుజరాత్​లో16 మంది మృతి

బాధితులను ఆదుకోవాలనిరాహుల్ గాంధీ, ఖర్గే విజ్ఞప్తి వడోదర: గుజరాత్​ను బుధవారం రెండో రోజు కూడా భారీ వర్షాలు ముంచెత్తాయి. వర్షాలతో మరణించిన వారి స

Read More

డీఎంకే ఎంపీకి రూ.908 కోట్ల ఫైన్

న్యూఢిల్లీ: తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీకి చెందిన ఎంపీ ఎస్ జగద్రక్షకన్ కు ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ ఫైన్​విధి

Read More

ప్రతీ నేతా కాబోయే ప్రధానే... రాహుల్​కు దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది: మనీశ్ తివారీ

న్యూఢిల్లీ: ప్రతి ప్రతిపక్ష నాయకుడూ కాబోయే ప్రధానమంత్రేనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మనీశ్ తివారీ అన్నారు. ప్రజల సమస్యలను లేవనెత్తుతూ, మణిపూర్ లాంటి ప

Read More

జార్ఖండ్ ప్రయోజనాల కోసమే బీజేపీలోకి.. జేఎంఎంకు రిజైన్ చేస్త: చంపయీ సోరెన్

రాంచీ: జార్ఖండ్ ప్రజల ప్రయోజనాల కోసమే తాను బీజేపీలో  చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆ రాష్ట్ర  మాజీ సీఎం చంపయీ సోరెన్ వెల్లడించారు. మంత్రి పదవి

Read More

ఇండియన్‌ ఆర్మీకి మరో 73 వేల ఎస్‌ఐజీ రైఫిల్స్‌... యూఎస్​తో ఇండియా ఒప్పందం

న్యూఢిల్లీ: అమెరికాతో ఇండియా భారీ వెపన్‌ డీల్‌ కుదుర్చుకుంది. 73 వేల ఎస్‌ఐజీ 716 రిఫైల్స్‌ కొనుగోళ్లకు తాజాగా ఇండియా ఒప్పందం చేసుక

Read More

రూ.28 వేల కోట్లు.. 10 లక్షల జాబ్స్

దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 12 ఇండస్ట్రియల్ ​స్మార్ట్​ సిటీస్​ కేంద్ర కేబినెట్​లో కీలక నిర్ణయాలు న్యూఢిల్లీ: దేశంలో తయారీ రంగానికి ఊతమిచ్చ

Read More

బెంగాల్​ బంద్​లో హింస..నార్త్ 24 పరగణా జిల్లాలో బాంబు దాడి, కాల్పులు

బీజేపీ నేత ప్రియాంగు పాండే కారుపై ఫైరింగ్ డ్రైవర్​తో పాటు మరో కార్యకర్తకు గాయాలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపిన బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు కో

Read More

దేశ వ్యతిరేక పోస్టులు పెడితే జీవిత ఖైదు

సోషల్ మీడియా పాలసీకి యూపీ కేబినెట్ ఆమోదం  ప్రభుత్వ స్కీంలను ప్రచారం చేస్తే భారీగా పేమెంట్స్​ ప్రతి నెలా రూ.3 లక్షల నుంచి రూ.8 లక్షలు పొందే

Read More

ఇదేం పద్దతి: విస్తారా ఎయిర్లైన్స్లో వింత ఫుడ్ లేబులింగ్..మండిపడుతున్న నెటిజన్లు

విస్తారా ఎయిర్ లైన్స్ వింత ఫుడ్ లేబులింగ్..ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది..విస్తారా విమానంలో ప్యాసింజర్లకు అందిస్తున్న భోజనం..హిందూ భోజనాలు,

Read More