దేశం
నిరుద్యోగ భారతమా..! : 310 ఉద్యోగాలకు.. 2 లక్షల మంది దరఖాస్తు
దేశంలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. చదువుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో నిరుద్యోగుల సంఖ్య ఎక్కువవుతోంది. దీని వల్ల
Read Moreమహిళల రక్షణకు కొత్త చట్టం: అపరాజితపై గవర్నర్ తక్షణమే సంతకం చేయాలి: మమతా బెనర్జీ
మహిళా శిశు రక్షణకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొస్తుంది. మంగళవారం (సెప్టెంబర్ 3) న అపరాజిత పేరుతో మహిళా శిశు (పశ్చిమ బెంగాల్ క్రిమినల్ &
Read Moreఛత్తీస్గఢ్లో భారీ ఎన్ కౌంటర్.. 10 మంది మావోయిస్టులు హతం
తుపాకుల మోతతో ఛత్తీస్గఢ్ దండకారణ్యం మరోసారి దద్దరిల్లింది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య మంగళవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో పది మంద
Read Moreయూపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగులకు ఆగస్ట్ నెల జీతాలు ఆపేశారు
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆస్థి వివరాలు సమర్పించని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ఆస్తి వివరాలు వెల్లడించని 2.45లక్షల మంది ఉద్యోగు
Read Moreవరద బాధితులకు పునరావాస ప్యాకేజీని ప్రకటించండి : రాహుల్ గాంధీ
ఎక్స్’ వేదికగా కేంద్రానికి రాహుల్ గాంధీ డిమాండ్ న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు రాష్ట్ర ప్ర
Read Moreరాహుల్, సోనియాపై తప్పుడు వార్తలు.. బంగ్లా జర్నలిస్ట్పై కేసు
బెంగళూరు: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ, ఆయన తల్లి, కాంగ్రెస్ అగ్రనేత సోనియాపై తప్పుడు వార్తలు ప
Read Moreఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు: విజయ్ నాయర్కు బెయిల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆప్ కమ్యూనికేషన్స్ మాజీ ఇన్ చార్జి విజయ్ నాయర్కు సుప్రీంకోర్టు సోమవారం బెయిల్
Read Moreకులగణన మంచిదే.. ఎన్నికలకు వాడొద్దు
పాలక్కాడ్: కులగణనకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మద్దతు తెలిపింది. సంక్షేమ పథకాలకు దీనిని ఉపయోగించ
Read Moreఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ అరెస్టు
న్యూఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్(50)ను మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం అరెస్టు చేశారు. తెల్లవారుజామ
Read Moreఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్కు బెయిల్
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై దాడి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ
Read Moreహింసను ఆపలేని బలగాలు ఎందుకు..? అమిత్షాకు బీజేపీ ఎమ్మెల్యే ఘాటు లేఖ
ఇంఫాల్: ‘మణిపూర్లో ప్రస్తుతం 60 వేల కేంద్ర బలగాలు ఉన్నప్పటికీ కొన్నిచోట్ల గొడవలు జరుగుతూనే ఉన్నాయి. హింసను ఆపలేని బలగాలు మాకెందుకు?. వాటిని
Read Moreపిల్లల మూత్రంతో ఎర.. తోడేళ్లను పట్టుకునేందుకు ప్రభుత్వం మాస్టర్ స్కెచ్
న్యూఢిల్లీ: ప్రజలపై దాడి చేసి చంపేస్తున్న తోడేళ్లను బంధించేందుకు ఉత్తరప్రదేశ్ప్రభుత్వం కొత్త స్కెచ్ వేసింది. వాటిని పట్టుకునేందుకు పిల్లల మూత్రంతో తడ
Read Moreరైతులకు మోడీ సర్కార్ భారీ గుడ్ న్యూస్
వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.14 వేల కోట్లతో 7 స్కీమ్లు ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర కేబినెట్ నిర్ణయం రూ. 2,817 కోట్లతో డిజిటల్ అగ్ర
Read More












