దేశం
కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి: యూపీ సర్కార్ అధికారిక ప్రకటన
లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతోన్న మహా కుంభమేళాలో తొక్కి సలాట జరిగిన విషయం తెలిసిందే. మౌని అమావాస్య కావడంతో భక్తులు తండోపతండాలుగా
Read Moreదమ్ముంటే బహిరంగంగా యమునా నీరు తాగండి: మోడీ, రాహుల్కు కేజ్రీవాల్ ఛాలెంజ్
న్యూఢిల్లీ: మరో వారం రోజుల్లో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ‘యుమునా వాటర్’ ఇష్యూ కాకరేపుతోంది. యమునా నది నీటిని హర్యానాలోని బ
Read Moreరాత్రి 8 కల్లా ఆధారాలు చూపండి.. కేజ్రీవాల్ ఆరోపణలపై ఈసీ సీరియస్
యమునా నదిలో బీజేపీ విషం కలిపేందుకు ప్రయత్నించిందని ఆప్ చీఫ్ వ్యాఖ్యలు ఢిల్లీ: యుమనా నదిలో హర్యానలోని అధికార బీజేపీ విషం కలిపేందుకు యత్ని
Read Moreసౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది భారతీయులు మృతి
ఏడారి దేశం సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది భారతీయులు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని సౌదీ అరేబ
Read Moreఅమెరికా నుంచి తరిమేస్తున్న ట్రంప్.. అధ్యక్షుడయిన వారంలోనే 7,300 మంది గెటౌట్..!
వాషింగ్టన్, డీసీ: అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులను ఆ దేశం నుంచి పంపించేయాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నారు. ఆయన అధ్యక్ష పీఠ
Read Moreకుంభమేళా చరిత్రలో చేదు అనుభవాలు.. 1954 తొక్కిసలాటలో 800 మంది చనిపోయారు..!
ప్రయాగ్ రాజ్: కుంభమేళా ప్రధానంగా నాలుగు చోట్ల జరుగుతుంది. హరిద్వార్, ప్రయాగ్ రాజ్, ఉజ్జయిన్, నాసిక్ లో జరిగే ఈ కుంభమేళాకు ఏటా కోట్లాది మంది భక్తులు తర
Read Moreజాబ్ మార్కెట్ బాగానే ఉంది.. ఫ్యామిలీనే ఫస్ట్ ప్రియారిటీ..సర్వేలో సంచలన విషయాలు
తమకు ఉద్యోగం కంటే కుటుంబమే ముఖ్యమని 78 శాతం మంది ఉద్యోగులు ఒక సర్వేలో తెలిపారు. ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలన్న ఎల్ అండ్టీ చైర్మన్ సుబ్రమణియ
Read Moreత్రివేణి సంగమం వైపు స్నానాలకు వెళ్లకండి: సీఎం యోగి ఆదిత్యానాథ్
మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై యూపీ సీఎం ఆదిత్యానాథ్ భక్తులనుద్దేశించి కీలక ప్రకటన చేశారు..భక్తులంతా సమీప ఘాట్లలోల పుణ్య స్నానాలు చేయాలని సూచించారు..
Read Moreమహాకుంభ తొక్కిసలాటకు వీఐపీ ఫోకస్ కారణం:రాహుల్ గాంధీ
మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ నేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రయాగ్ రాజ్ తొక్కిసలాటలో అనేక మంది ప్రాణా లు కోల్పోవడ
Read Moreకుంభమేళాలో తొక్కిసలాట బీభత్సం : పదుల సంఖ్యలో భక్తులు మృతి
మహా కుంభమేళా తొక్కసలాట ఘటనలో పదుల సంఖ్యలో భక్తులు చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రయాగ్ రాజ్ లోని సెక్టర్ 2 సంగం వద్ద పుణ్యస్నానాలు చేస్తుండగా తొక్క
Read Moreకాంగ్రెస్ది శాంపిల్స్ సర్కార్ : బూర నర్సయ్య గౌడ్
ఏ స్కీమ్ అయినా ఒకట్రెండు చోట్లే అమలు చేస్తున్నరు: బూర నర్సయ్య గౌడ్ న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో కాంగ్రెస్ది శాంపిల్స్ సర్కార్ అని బీజే
Read Moreఢిల్లీలో కూలిన బిల్డింగ్.. ముగ్గురు మృతి
న్యూఢిల్లీ: ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. కొత్తగా నిర్మిస్తున్న నాలుగంతస్తుల భవనం సోమవారం రాత్రి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గుర
Read Moreదేశంలో బీజేపీ రిచ్చెస్ట్.. పార్టీ ఖాతాలో రూ.7 వేల కోట్లు
న్యూఢిల్లీ: మన దేశంలో రిచెస్ట్ పార్టీగా బీజేపీ నిలిచింది. ఆ పార్టీ ఖాతాలో రూ.7,113.80 కోట్లు ఉన్నాయి. రూ.857 కోట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది. 20
Read More












