నిజామాబాద్ అత్యాచార ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్ కోసం వెయిట్ చేస్తున్న యువతికి మాయామాటలు చెప్పి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. దీనికి సంబంధించి బాధితురాలు బుధవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో గాలింపు చేపట్టిన పోలీసులు.. ముగ్గురిని పట్టుకోగా.. మరో ఇద్దరి కోసం గాలింపు చేస్తున్నారు. నిందితులపై అట్రాసిటీ, నిర్భయ కేసులు నమోదు చేశారు. యువతిపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. దాంతో నిందితులను ఈ రోజు కోర్టులో హాజరుపరచనున్నారు.
పోలీసుల అదుపులో నిజామాబాద్ అత్యాచార నిందితులు
- తెలంగాణం
- September 30, 2021
లేటెస్ట్
- ప్రచారం మీదే ఫోకస్ పెట్టిన క్యాండిడేట్లు
- వడదెబ్బతో ఇద్దరు మృతి
- ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు చెంపపెట్టు: మోదీ
- ఫోన్ ట్యాపింగ్ కేసును డైల్యూట్ చేయాలని చూస్తున్నరు: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- కివీస్దే నాలుగో టీ20
- సొంత గూటికి మాజీ మంత్రి సంభాని జగ్గారెడ్డి, కోదండరెడ్డి
- టీ20 వరల్డ్ కప్ అంబాసిడర్గా యువరాజ్
- వీవీప్యాట్ స్లిప్పులన్నీ లెక్కించడం కుదరదు : సుప్రీంకోర్టు
- ఆ రెండు సీట్లపైనే బీఆర్ఎస్ ఆశలు
- రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి : దామోదర రాజనర్సింహ
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు