నిజామాబాద్

బస్టాండ్‌‌‌‌ కూల్చి.. ఎండలో నిల్చోబెట్టి

పిట్లంలో బస్టాండ్ కు రిపేర్లు  తాత్కాలిక షెడ్డు, నీటి సౌకర్యం కల్పించని ఆర్టీసీ అధికారులు  ప్రయాణికుల సంఖ్య పెరిగినా.. బస్సులు పెంచక

Read More

కామారెడ్డి చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ పదవి ఎవరిని వరించేనో..!

నేడు కామారెడ్డి మున్సిపల్ లో ఎన్నిక  కాంగ్రెస్​ లో ఇద్దరి మధ్య తీవ్ర పోటీ  కౌన్సిలర్ల అభిప్రాయాలు తీసుకున్న  షబ్బీర్​అలీ  

Read More

బీజేపీలో చేరికలు

పిట్లం, వెలుగు : పిట్లం మండలం అన్నారం మాజీ సర్పంచ్​ కాశీరాం, బీఆర్​ఎస్​ కార్యకర్తలు బీజేపీలో జాయిన్ అయ్యారు.  శనివారం సంగారెడ్డి జిల్లా టేక్మల్​ల

Read More

అకాల వర్షం.. తడిసిన వడ్లు

కామారెడ్డి జిల్లాలో ఆయా చోట్ల శనివారం  ఉదయం అకాల వర్షం కురిసింది.  ఓ మోస్తరుగా వర్షం కురియడంతో వడ్లు తడిసిపోయాయి.  నెల రోజుల వ్యవధిలోనే

Read More

ఎండాకాలంలో ముసురు వాన

నిజామాబాద్‌‌‌‌ జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ముసురు వ

Read More

ఎవరి ఓటు ఎటు?.. జనం అంతరంగం తెలుసుకునేందుకు పార్టీల సర్వేబాట

    టెలిఫోన్ కాల్స్‌‌‌‌.. యూత్‌‌‌‌ టీంతో అభిప్రాయ సేకరణ     గెలుపు అవకాశాల  

Read More

ఇవే నాకు చివరి ఎన్నికలు.. నా సేవలు గుర్తించి గెలిపించండి: జీవన్ రెడ్డి

ఇవే నాకు చివరి ఎన్నికలు:ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆశీర్వదించి గెలిపించండి నిజామాబాద్‌‌‌&z

Read More

తాడ్వాయి వైన్స్ లో గోవా బీర్ల కలకలం

    తనిఖీ చేసిన ఎక్సైజ్ శాఖ ఆఫీసర్లు      లేబుల్ మిస్సింగ్ బీర్లుగా గుర్తించిన అధికారులు తాడ్వాయి, వెలుగు : కా

Read More

రోడ్లపై వడ్లు పోయొద్దు : ఎస్ఐ సాయికుమార్

భిక్కనూరు, వెలుగు :  రోడ్లపై వడ్లను పోయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఎవరూ రహదారులపై ధాన్యం పోయొద్దని ఎస్ఐ సాయికుమార్ రైతులకు సూచించారు.  

Read More

వరి పంటంతా..తప్పా, తాలే..!

     కామారెడ్డి జిల్లా బీర్కూర్‌‌ లో  సీడ్​ లోపంతో దెబ్బతిన్న వరి పంట     300 ఎకరాల వరకు పంట  న

Read More

మొరం, మైనింగ్‌ పై సీరియస్‌ యాక్షన్

    ఇసుకను కంట్రోల్​ చేసిన స్ఫూర్తితో ముందుకు      మొరం దందా చేస్తున్న 130 మంది లిస్టు రెడీ     యా

Read More

కామారెడ్డి జిల్లాలో ఎలక్ట్రికల్ బైక్​లో మంటలు

కామారెడ్డి టౌన్​, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో  గురువారం ఎలక్ర్టికల్ బైక్​లో మంటలు వచ్చి కాలిపోయింది.  స్థానికులు తెలిపిన ప్రకారం.. జ

Read More

అధికారంలోకి రాగానే హామీలు మరిచిన్రు: ధర్మపురి అర్వింద్

మెట్ పల్లి, వెలుగు: దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ రైతులకు పట్టించుకోలేదని, రైతులతో పాటు ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ రైతుల దుష్మన్ పార్టీగా

Read More