నిజామాబాద్
జలశక్తి అభియాన్ పనుల పరిశీలన
కామారెడ్డి టౌన్, వెలుగు : జలశక్తి అభియాన్ ద్వారా కామారెడ్డి జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాల పరిశీలనకు మంగళవారం కేంద్ర బృందం జిల్లాకు వచ్చింది.
Read Moreమత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసమే ఉచిత చేప పిల్లల పంపిణీ : ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
ఎడపల్లి, వెలుగు: మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చేపల పెంపకంపై దృష్టిసారించినట్లు బోధన్ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఎ
Read Moreకామారెడ్డిలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి నియోజక వర్గంలోని ఆయా మండలాల్లో 256 మంది కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే కాటిపల్ల
Read More22వ ప్యాకేజీ పనుల్లో కదలిక
పనులు పరిస్థితిని సీఎంకి వివరించిన నేతలు నివేదిక తయారు చేయాలని ఇరిగేషన్ ఆఫీసర్లకు ఆదేశాలు దసరా తర్వాత ఉన్నత స్థాయి సమీక్ష పనులు
Read Moreనకిలీపత్రాలతో నడుపుతున్న స్కూళ్ల పై ఫిర్యాదు
బాల్కొండ,వెలుగు: భీంగల్ లోని కొన్ని ప్రైవేట్ స్కూళ్లు నకిలీపత్రాలతో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని బీసీ విద్యార్థి సంఘం నాయకులు ఆరోపి
Read Moreసమస్యలు వెంటనే పరిష్కరించాలి
నిజామాబాద్ సిటీ, వెలుగు: ప్రజావాణిలో తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు అందజేసిన దరఖాస్తులను సంబంధిత శాఖ అధికారులు సత్వరమే పరిష్కరించాలని కలె
Read Moreకామారెడ్డిలో సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలి : సీఎంవో సీనియర్ ఆఫీసర్ చంద్రశేఖర్రెడ్డి
కామారెడ్డి టౌన్, వెలుగు: ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ఆఫీసర్లు సక్రమంగా నిర్వహించాలని సీఎంవో సీనియర్ ఆఫీసర
Read Moreఈవీఎం గోడౌన్ సందర్శన
నిజామాబాద్ సిటీ, వెలుగు: జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం సందర్శించారు. గోడౌన్లో భద్రపర
Read Moreవర్గపోరును ప్రోత్సహిస్తే సహించేది లేదు : ఈరవత్రి అనిల్
వేల్పూర్,కమ్మర్ పల్లి ఏఎంసీ చైర్మన్ల ప్రమాణ స్వీకారంలో ఈరవత్రి అనిల్ బాల్కొండ, వెలుగు: బాల్కొండ సెగ్మెంట్ లో వర్గపోరు తారాస్థాయికి చేరిందని, ప
Read Moreకామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలలో సంబురంగా బతుకమ్మ
కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలలో సోమవారం బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. గౌరమ్మకు పూజచేసి సౌభాగ్యం ప్రసాదించమని కోరారు. బతుకమ్మ లను
Read Moreఅంకుల్పేటలో మందు బంద్
ఎల్లారెడ్డి, వెలుగు: ఎల్లారెడ్డి మండలం ఆజామాబాద్(అంకుల్పేట)లో మద్యం నిషేధిస్తూ ఆదివారం గ్రామస్తులంతా తీర్మానం చేశారు. ఎవరైనా గ్రామంలో మద్యం విక్రయిస
Read More2.27 కోట్ల చేప పిల్లలు పంపిణీ : కలెక్టర్ రాజీవ్గాంధీ
నిజామాబాద్, వెలుగు : జిల్లాలోని 396 మత్స్యకార పారిశ్రామిక సంఘంలో సభ్యులుగా ఉన్న 24 వేల మంది ఉపాధి కోసం ప్రభుత్వం వందశాతం సబ్సిడీపై 2.27 కోట్ల చేపపిల్ల
Read Moreరూ.2 కోట్లతో అయ్యప్ప ఆలయం : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి కోటగిరి, వెలుగు: కోటగిరి మండల కేంద్రంలో నిర్మిస్తున్న అయ్యప్ప ఆలయం ఓ అద్భుత ఘట్టమని రాష్ట్
Read More












