కామారెడ్డి టౌన్, వెలుగు: ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ఆఫీసర్లు సక్రమంగా నిర్వహించాలని సీఎంవో సీనియర్ ఆఫీసర్చంద్రశేఖర్రెడ్డి అన్నారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్ ఆశిశ్సంగ్వాన్, ఆయా శాఖల ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఫ్యామిలీ కార్డు జారీకి నిర్వహిస్తున్న పైలట్ ప్రాజెక్టు చేపట్టామన్నారు. ఫ్యామిలీ పూర్తి వివరాలు సేకరించాలన్నారు.   వడ్ల కొనుగోలు,  ఇతర సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు.  అడిషనల్కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, ఇతర   ఆఫీసర్లు పాల్గొన్నారు.
 
