V6 News

సత్తాచాటిన నిజామాబాద్ కాకతీయ స్టూడెంట్స్

సత్తాచాటిన నిజామాబాద్ కాకతీయ స్టూడెంట్స్

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్​లోని కాకతీయ విద్యాసంస్థల ఆధ్వర్యంలోని హైస్కూల్​ స్టూడెంట్స్​టెన్త్​రిజల్ట్​లో ఉత్తమ మార్కులు సాధించారు. 600 మార్కులకు గాను మరియా అరీష 589, సీహెచ్​వర్ష 588, బి.శ్రీకర్​585, జాహ్నవి 583, కె.అక్షర 583 మార్కులు తెచ్చుకున్నారని విద్యాసంస్థల చైర్​పర్సన్​సీహెచ్​విజయలక్ష్మి తెలిపారు. ప్రతిభచాటిన విద్యార్థులను అభినందించారు.