నిజామాబాద్
గాలి మాటలతో గెలిచి రాష్ట్రాన్ని లూటీ చేసిండు: షర్మిల
నిజామాబాద్, వెలుగు: కేసీఆర్ ఎన్నికల్లో గాలిమాటలతో గెలిచి.. రాష్ట్రాన్ని లూటీ చేశాడని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. కాళేశ్వరం
Read Moreమూగబోయిన గొంతులో నుంచి మళ్లీ మాటలు
ఆరేళ్ల వయస్సులో గొంతు మూగబోయింది. 12 ఏళ్లుగా మూగమ్మాయిగానే బతికింది. చిన్న వయస్సులోనే అందరిలాగా మాట్లాడ లేకపోయింది. మనస్సులో తనకు తానే కుమిలిపోయింది.
Read Moreఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
ఫండ్స్ ఇస్తలే.. పనులు చేయనిస్తలే ప్రతిపక్షాల డివిజన్లపై టీఆర్ఎస్ వివక్ష కార్పొరేషన్ ఫండ్స్ కావాలంటే పార్టీ మారాలని ఒత్తిడి! నిజామాబ
Read More15 అసెంబ్లీ స్థానాలపై ఎంఐఎం గురి
15 అసెంబ్లీ స్థానాలపై ఎంఐఎం గురి పక్కా ప్లాన్తో గ్రౌండ్వర్క్ చేసుకుంటున్న మజ్లిస్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జంటనగరాల బయట కూడా పాగా వేయాల
Read Moreఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
కామారెడ్డి, వెలుగు: డబుల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో సోమవారం
Read Moreకామారెడ్డిలో 1,098 మందికి కొత్త పింఛన్లు రద్దు
ఈయన పేరు ఎంబడి నాగ్ నాథ్. జుక్కల్ మండలం లాడేగావ్ వాసి. నాగ్ నాథ్ తండ్రి హన్మంతు రెండేళ్ల కింద ఆనారోగ
Read Moreబీఆర్ఎస్ పేరుతో దోపిడీకి బయల్దేరిండు: షర్మిల
నిజామాబాద్, వెలుగు : బీఆర్ఎస్ పార్టీతో దేశాన్ని దోపిడీ చేసేందుకు సీఎం కేసీఆర్బయల్దేరారని వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో &
Read Moreఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
పిట్లం, వెలుగు: కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ నిర్వహిస్తున్న భారత్జోడో యాత్రను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కోరారు. ఆదివ
Read Moreఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 38 వేల ఎకరాల్లో పోడు సాగు
నిజామాబాద్, వెలుగు: పోడు భూముల లొల్లి రోజుకో మలుపు తిరుగుతోంది. అర్హులైన వారికి పట్టాలు ఇచ్చేందుకు దరఖాస్తులు స్వీకరించి.. సర్వే పూర్తి చేసిన సర
Read Moreరాష్ట్రంలో ప్రతి వర్గాన్ని వెన్నుపోటు పొడిచారు: షర్మిల
నిజామాబాద్/బోధన్, వెలుగు: కేసీఆర్ రాజీనామా చేసి దళితుడిని సీఎం చేయాలని వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్, కేటీ
Read Moreఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
ఇందల్వాయి, వెలుగు: గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు ప్రభుత్వం వెంటనే పట్టాలు ఇవ్వాలని మండలంలోని జీకే తాండాకు చెందిన గిరిజనులు శనివ
Read Moreఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షానికి పంట నష్టం
నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు: ఉమ్మడి జిల్లాలో రెండు రోజుల నుంచి కురుస్తున్న వాన రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. నిజామాబాద్ జిల్లాలో
Read Moreఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
కామారెడ్డి, వెలుగు : ఈనెల 16న జరిగే గ్రూప్- 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ను పకడ్బందీగా నిర్వహించాలని కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ పేర్కొన్నారు. శ
Read More












