నాగర్ కర్నూల్, వెలుగు: తొమ్మిది పదుల ఓ పండుటాకును జేసీబీ ముందుండే బకెట్లో కూర్చోబెట్టి నిర్దాక్షిణ్యంగా రోడ్డుపక్కన వదిలేశారు. రాత్రి కురిసిన వర్షానికి తడుస్తూ అక్కడే పడుకున్న వృద్ధురాలి దీనస్థితిని చూసిన స్థానికులు పంచాయతీకి సమాచారం ఇవ్వగా..గురువారం ఉదయం వారు తాత్కాలికంగా ఆశ్రయం కల్పించారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో జరిగిందీ ఘటన. పెద్దకొత్తపల్లిలో భిక్షాటన చేస్తూ గడిపే వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీలో తెచ్చి వదిలి వెళ్లారని ముసలవ్వ చెప్పింది. రాత్రి వర్షం కురవడంతో అక్కడే ఉన్న ఓ కవర్ను కప్పుకొని గడిపానంది. గ్రామంలో అడుక్కునే వృద్ధురాలిని ఊరి బయట దింపాల్సిన అవసరం ఎవరికి వచ్చిందా.. అన్నది స్థానికంగా చర్చనీయాంశమైంది.
పండు ముసలవ్వను జేసీబీతో రోడ్డు పక్కన పడేసిన్రు
- తెలంగాణం
- July 10, 2020
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- వైసీపీ అంటే 3కబ్జాలు, 6సెటిల్మెంట్లు.. పవన్ కళ్యాణ్
- LSG vs KKR: నరైన్ సిక్సర్ల సునామీ.. లక్నో బౌలర్లకు ఏడుపు ఒక్కటే తక్కువ
- Chitram Chudara Official OTT: నేరుగా ఓటీటీలోకి వస్తున్న వరుణ్ సందేశ్ మూవీ..స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..వివరాలివే
- క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి..
- అయోధ్యలో మోదీ రోడ్ షో
- Aditya Kapur-Ananya Panday: ప్రియుడితో అనన్య పాండే బ్రేకప్ చేసుకుందా?రెండేళ్ల బంధం మధ్యలోనే మటాష్!..వివరాలివే
- వేసవి పంట.. కీరదోస సాగు
- ముస్లీం రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకం: అమిత్ షా
- MS Dhoni: చరిత్ర సృష్టించిన ధోని.. IPLలో మరో ఆల్టైమ్ రికార్డు
- టీడీపీకి షాక్: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సంచలన వీడియోతో సజ్జల కౌంటర్..
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- రాశిఫలాలు : 2024 మే 5 నుంచి మే 11వరకు