జమ్మూ కాశ్మీర్లో ఎన్ కౌంటర్ జరిగింది, మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఉదయం గందర్బాల్లోని సెర్చ్ ప్రాంతంలో భద్రత బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో LeTకి చెందిన ఒక ఉగ్రవాది హతమయ్యాడు. పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. గత రాత్రి పుల్వామాలోని చెవాక్లాన్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఒక పాకిస్థానీతో సహా ఇద్దరు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ ప్రాంతంలో ఎన్కౌంటర్ ముగిసింది.
Jammu & Kashmir | An encounter broke out at Serch area of Ganderbal earlier this morning; one terrorist of LeT killed. Police and security forces are carrying out the operation.
— ANI (@ANI) March 12, 2022
(Visuals deferred by unspecified time) pic.twitter.com/2EhASfgf5t