‘ఫోన్ పే’ యాప్ ఇప్పటికే మొబైల్ రీచార్జ్ లపై ‘ప్లాట్ ఫామ్ ఫీజు’ను వసూలు చేస్తుండగా.. ఇప్పుడా జాబితాలోకి ‘పేటీఎం’ కూడా చేరింది. రూ.100కు మించి మొబైల్ రీచార్జ్ ప్లాన్లపై రూ.1 నుంచి రూ.6 దాకా సేవా రుసుమును వసూలు చేసేందుకు పేటీఎం సిద్ధమైంది. పేటీఎం వ్యాలెట్తో పాటు యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే మొబైల్ రీచార్జ్లకూ ఈ ప్లాట్ ఫామ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. పేటీఎం యాప్తో పాటు వెబ్ సైట్ ద్వారా జరిపే రీచార్జ్లకూ ఈ రుసుము వర్తిస్తుంది. ప్లాట్ ఫామ్ ఫీజుకు సంబంధించిన అప్డేట్ ఇప్పటికే కొందరు పేటీఎం వినియోగదారులకు అందుబాటులోకి రాగా, త్వరలోనే అందరికీ అందనుందని తెలుస్తోంది. మరోవైపు గూగుల్ పే, అమెజాన్ పే యాప్ల ద్వారా చేసుకునే మొబైల్ రీచార్జ్ లపై ఇంకా ప్లాట్ ఫామ్ ఫీజులు వసూలు చేయడం లేదు. అదనపు రుసుమును చెల్లించొద్దని భావించేవారు, వాటి ద్వారా మొబైల్ రీచార్జ్లు చేసుకోవచ్చు.
పేటీఎంలో మొబైల్ రీచార్జ్లపై అదనపు చార్జ్
- బిజినెస్
- June 12, 2022
లేటెస్ట్
- ఇండియాలో 2011 కులగణనలో అన్ని తప్పులే.?
- గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు
- లింక్డిన్లో ఈ మూడు గేమ్స్
- జీపీ ఎన్నికల్లో..ముగ్గురు పిల్లలున్నా అవకాశం కల్పించాలి
- ఫోన్ ఛార్జర్కి డాక్టర్.. ఇది వాడితే మొబైల్ ఖరాబ్ కాదు
- ఎయిర్ ఇండియా విమానంలో మంటలు
- తిరుపతికి వెళ్తున్న బస్సులో అగ్నిప్రమాదం..
- డబ్బులు ఇవ్వాలని కౌన్సిలర్ భర్త బ్లాక్మెయిల్
- దేశంలో కులగణణ ఎందుకు .?
- Kalki 2898 AD: ప్రభాస్ కల్కి నుండి ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది.. ఎప్పుడో తెలుసా?
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు
- గుడ్న్యూస్: గాల్లో తిరగనున్న హైదరాబాద్ జనాలు