జైపాల్ రెడ్డి మృతికి ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం

జైపాల్ రెడ్డి మృతికి ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం

జైపాల్ రెడ్డి మృతికి ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జైపాల్ రెడ్డి కృషి చేశారని మోడీ కొనియాడారు. అన్ని అంశాల్లోనూ జైపాల్ రెడ్డి  అద్భుతంగా ప్రసంగించేవారని చెప్పారు. జైపాల్ రెడ్డి మంచి పాలనాధ్యక్షుడన్నారు ప్రధాని.