రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతుండడం.. కరోనా వైరస్ వ్యాప్తి కూడా పెరుగుతుండడంతో, పదవ తరగతి పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. ఈ నెల 23 నుండి 30 వరకు జరగాల్సిన పరీక్షలు, హైకోర్టు ఆదేశాలతో వాయిదా పడగా.. వీటిని ఈ నెల 31 నుండి ఏప్రిల్ 6 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతుండడంతో రేపటి(మంగళవారం) నుండి జరగాల్సిన పరీక్షలు కూడా వాయిదా వేస్తున్నట్లు డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. వాయిదా పడిన 10వ తరగతి పరీక్షలతో పాటు అన్ని ఇతర పరీక్షల రీ షెడ్యూల్ తేదీలను తర్వలోనే ప్రకటిస్తామన్నారు.
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా
- తెలంగాణం
- March 30, 2020
లేటెస్ట్
- జగిత్యాలలో తగ్గిన మిర్చి ధర
- ప్లాస్టిక్ టెక్నాలజీపై శిక్షణ
- దుర్వేషావలి దర్గాను దర్శించుకున్న కేటీఆర్
- భగీరథుడు అందరికీ ఆదర్శప్రాయుడు : తూడి మేఘారెడ్డి
- సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం..
- సమ్మర్ క్యాంపులో మంత్రి సందడి
- జములమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
- ఓటింగ్శాతం పెరిగింది.. గెలిచేది మేమే
- పటిష్ట భద్రత మధ్య ఈవీఎంలు
- అనారోగ్యంతో హెడ్ కానిస్టేబుల్ మృతి
Most Read News
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- ఏంటి సామీ.. ఎంతసేపు.. ట్రాఫిక్ నరకంలో చిక్కుకున్న నగర వాసులు