క్విట్ ఇండియా 77వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించారు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్. ఒక్కొక్కరిని కలిసి పలకరించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోమంత్రి అమిత్ షా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాల్గొన్నారు.
స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించిన రాష్ట్రపతి
- దేశం
- August 10, 2019
లేటెస్ట్
- ప్రబీర్ పుర్కాయస్థని విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశం
- Double iSMART Teaser: సౌండ్ దద్దరిల్లేలా డబుల్ ఇస్మార్ట్ టీజర్.. డైలాగ్స్తో పూరీ జగన్నాథ్ ఇచ్చిపడేసిండు
- పల్నాడులో విధ్వంసం : గురజాలలో వైసీపీ నేతలపై టీడీపీ వర్గం దాడులు
- Blink Official OTT: ఓటీటీలోకి ఇండియన్ ఫస్ట్ మ్యూజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్..స్ట్రీమింగ్ ఎందులో అంటే?
- కంగనా ఆస్తులు : 7 కేజీల బంగారం.. 8 క్రిమినల్ కేసులు
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- అమెరికా వైట్హౌస్లో సారే జహాసే అచ్చా సాంగ్: సమోసా, పానీపురీ వంటకాలు
- అంబులెన్స్ లోనే ప్రసవించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే..
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శ
- జగదీశ్ రెడ్డి అవినీతిపై విచారణ జరిపిస్తాం : రాంరెడ్డి దామోదర్ రెడ్డి
Most Read News
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- కవితకు బిగ్ షాక్.. కస్టడీ పొడిగింపు