రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఇవాళ హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది సహా తన నివాసంలో పనిచేస్తున్న 10 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం అశోక్ గెహ్లాట్ కార్యాలయంతో పాటు ఆయన నివాసంలో 10 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ముందస్తు జాగ్రత్తలో భాగంగా షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన అన్ని కార్యక్రమాలు, సమావేశాలను సీఎం రద్దు చేసుకున్నారు. సీఎం కార్యాలయం(CMO)లో పనిచేసే 9 మందికి, ముఖ్యమంత్రి అధికారిక నివాసం (CMR) లో పనిచేసే ఒకరికి కరోనా సోకినట్టు తెలిపింది రాజస్థాన్ ప్రభుత్వం.
హోం క్వారంటైన్ లోకి రాజస్థాన్ సీఎం
- దేశం
- August 28, 2020
లేటెస్ట్
- హామీలు అమలు చేయని కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి: కేటీఆర్
- పెరోల్ పై బయటకొచ్చి.. ఎన్నికల ప్రచారం
- రాక్ బ్యాండ్.. ర్యాప్ సాంగ్స్ వినండి.. వెళ్లి ఓటేయండి
- ఎంపీగా రంజిత్ రెడ్డి స్కామ్ లు చేసిండు: మర్రి శశిధర్ రెడ్డి
- ఒకట్రెండు రోజుల్లో .. పంట నష్టపరిహారం జమ చేస్తాం : తుమ్మల నాగేశ్వర్ రావు
- ఓయూ పోలీసుల కస్టడీలో క్రిశాంక్
- నిర్లక్ష్యం వేలాడుతోంది
- అభివృద్ధికి పునాదులు వేసిందే కాంగ్రెస్
- విమెన్స్ టీ20 వరల్డ్ కప్..ఒకే గ్రూప్లో ఇండియా, ఆసీస్
- రెండో విడత ర్యాండమైజేషన్ .. ఈవీఎంల కేటాయింపు కంప్లీట్
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?