కరోనా లక్షణాలు ఉన్నాయనే భయంతో ఓ రిటైర్డ్ జడ్జి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ మియాపూర్ లోని న్యూ సైబర్ హిల్స్ లో ఉన్న ఆయన… తన నివాసంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ కూడా రాశారు. తన కారణంగా కుటుంబ సభ్యులకు కరోనా సోకకూడదనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ లో తెలిపారు. రామచంద్రారెడ్డి కుమారుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కరోనా వైరస్ సోకిందని రిటైర్డ్ జడ్జి ఆత్మహత్య
- హైదరాబాద్
- October 3, 2020
లేటెస్ట్
- DC vs GT: మిల్లర్, రషీద్ మెరుపులు వృధా.. చివరి బంతికి గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
- ఇంటర్ ఫెయిల్: మనస్థాపంతో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య
- మరోసారి అంతరిక్ష యాత్రకు సునీత విలియమ్స్
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- వైసీపీకి మద్దతు తెలిపిన దిల్ రాజు.. వీడియో వైరల్..
- కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న
- 3పార్లమెంట్, 11అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్..
- ప్రభుత్వ భూములు కబ్జా.. జగద్గిరిగుట్టలో రౌడీ షీటర్ అరెస్ట్
- DC vs GT: సిక్సులతో హోరెత్తించిన పంత్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే..?
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- పెద్ద సైజు యాడ్ తో బేషరతుగా క్షమాపణలు చెప్పిన పతంజలి