కేసీఆర్ అనుకుంటే అగ్రి చట్టాలను అడ్డుకోవచ్చు

కేసీఆర్ అనుకుంటే అగ్రి చట్టాలను అడ్డుకోవచ్చు

వ్యవసాయంపై బహుళజాతి కంపెనీల పెత్తనం పెరుగుతోందన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. వ్యవసాయ చట్టాలను రాష్ట్రాలు అడ్డుకునే హక్కు ఉందన్నారు. కేంద్రం చట్టం చేసినా రాష్ట్రాలకు ఇష్టం లేకపోతే వాటిని అమలు చేయాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ అనుకుంటే వ్యవసాయ చట్టాలను అడ్డుకోవచ్చన్నారు. లాభసాటి కంపెనీలను కేంద్రం ప్రైవేట్ పరం చేస్తోందన్నారు. నవరత్నాలను అమ్మకానికి పెట్టేస్తోందన్నారు.

see more news

మళ్లీ పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు.. వరుసగా తొమ్మిదోసారి

పాల వ్యాపారం కోసం హెలికాప్టర్ కొన్న రైతు

ఇల్లు కోసం కూడబెట్టిన రూ.5 లక్షలకు చెదలు

ఇదొక లైఫ్ టైం ఎక్స్ పీరియన్స్.. కిరణ్ బేడీ వీడ్కోలు ట్వీట్..