కన్నుల పండుగగా కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం

కన్నుల పండుగగా కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం

తెలంగాణ పుణ్య క్షేత్రం కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి వారి కళ్యాణం ఘనంగా జరిగింది. ఈ పవిత్రకార్యానికి రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి, శాసన మండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. రాష్ట్రం నలుమూలలనుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరై స్వామి వారి కళ్యాణాన్ని దర్శించుకున్నారు.