భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ సురక్షితంగా,పటిష్టంగా ఉందన్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక పరిస్థితిని అదుపులో ఉంచేందుకు తగిన శక్తి సామర్థ్యాలు RBI దగ్గర చాలా ఉన్నాయన్నారు. ఒక వెబ్నార్ సిరీస్ ఈవెంట్ లో మాట్లాడిన శక్తికాంత దాస్… సంక్షోభం ముగిసిన తర్వాత ఆర్థిక స్థిరీకరణకోసం చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బ్యాంకులు తమ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలన్నారు. సెంట్రల్ బ్యాంకింగ్ విధానాలు కానీ .. రేటు తగ్గింపు అంశంలో తమ విధానాలను మార్చలేదన్నారు శక్తికాంత దాస్.
భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టం
- దేశం
- August 28, 2020
లేటెస్ట్
- జడేజా మ్యాజిక్ .. చెన్నై ఖాతాలో ఆరో విక్టరీ
- రూ.11.35 లక్షల విలువైన డైమండ్ ఇయర్స్ రింగ్స్ను .. 1,080 కే అందుకున్న లక్కీ ఫెలో
- దేశంలో హోమ్ లోన్లు జూమ్ .. రూ.10 లక్షల కోట్లు ఇచ్చిన బ్యాంకులు
- ఇవాళ నుంచే దోస్త్ రిజిస్ట్రేషన్లు
- పగలంతా భగభగ..సాయంత్రం గాలివాన
- బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి మాజీ ఎమ్మెల్యేలు దూరం!
- ఇండియా కూటమికి 57 సీట్లే : అమిత్ షా
- మెదక్ లో ఓసీ వర్సెస్ బీసీ
- రాహుల్ గాంధీ సభ సక్సెస్తో కాంగ్రెస్ లో జోష్
- ప్రాపర్టీ ట్యాక్స్ లో 20 కోట్ల విలువైన చెక్కులు బౌన్స్..జీహెచ్ఎంసీ లీగల్ నోటీసులు
Most Read News
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..