స్కూల్స్ తెరవడానికి కరోనా అడ్డురాలేదు కానీ.. హుజురాబాద్ ఎన్నికల అనగానే ప్రభుత్వానికి కరోనా నిబంధనలు గుర్తుకొచ్చాయన్నారు సూర్యాపేట ZP CEO ప్రేమ్ కరణ్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం కార్పోరేట్ స్కూళ్లు చెప్పినట్లు వింటుందన్నారు. తెలంగాణలో కార్పొరేట్ స్కూల్స్ కు ఉన్న ప్రాధాన్యత ప్రభుత్వ పాఠశాలలకు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూళ్లు తెరిస్తే డబ్బులు ఖర్చవుతాయన్న ఆలోచనలో ఉండటం దారుణమన్నారు. ఆదివారం సూర్యాపేట సిద్ధార్థ హైస్కూల్ లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు ప్రేమ్ కరణ్ రెడ్డి. విద్యారంగాన్ని మార్చేందుకు అవసరమైతే తన పదవికి రాజీనామా చేయడానికి సిద్దంగా ఉన్నానని చెప్పారాయన.
ప్రభుత్వం కార్పొరేట్ స్కూళ్లు చెప్పినట్లు వింటుంది
- తెలంగాణం
- September 6, 2021
లేటెస్ట్
- సింగపూర్లో కరోనా కొత్త వేవ్
- ఐడీఎఫ్సీ-ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ విలీనానికి లైన్ క్లియర్
- సన్న బియ్యం కొనుగోళ్లు, వడ్ల అమ్మకాల్లో అవినీతి
- బీజేపీకి 200 సీట్లలోపే: దీదీ
- ఫ్రీ బస్ జర్నీపై మోదీ అక్కసు: మంత్రి పొన్నం
- యాదగిరిగుట్ట ఆర్జిత సేవలకు డ్రెస్ కోడ్
- మకావు కిచెన్&బార్లో విజిలెన్స్ తనిఖీలు.. ఫుడ్ ఐటమ్స్పై ఫంగస్, బొద్దింకలు గుర్తింపు
- ఆస్తికోసం కన్నతల్లి, ఇద్దరు కూతుళ్ల హత్య
- దేవాలయాల్లో లైబ్రరీలను పెట్టండి: ఇస్రో చైర్మన్
- ఐపీఓ నుంచి ఓయో ఔట్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు