#V6Velugu
ప్రతి గింజనూ కొంటాం : ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి
హాలియా, వెలుగు: రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి అన్నారు. బుధవారం న
Read Moreసమగ్ర కుటుంబ సర్వే దేశానికి ఆదర్శం : కొండా సురేఖ
ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పటాన్చెరు, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి
Read Moreవిద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : వంగ మహేందర్ రెడ్డి
పీఆర్టీయూ టీఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి మెదక్, వెలుగు: రానున్న ఎన్నికల్లో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్
Read Moreరూ.1.87 కోట్ల గంజాయి దహనం
భద్రాచలం, వెలుగు : భద్రాచలం ఆబ్కారీ పోలీస్స్టేషన్ పరిధిలో పట్టుబడిన 750 కిలోల గంజాయిని బుధవారం దహనం చేశారు. దీని విలువ రూ.1.87కోట్లు ఉంటుంది. 3
Read Moreరైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం
నార్కట్పల్లి, వెలుగు: రైతు సంక్షేమానికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం నార్కట్పల్లి మండలంల
Read Moreకొత్తగూడెంలో యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఏర్పాటు చేయాలి : తుమ్మల వినతి
సీఎం రేవంత్రెడ్డికి మంత్రి తుమ్మల వినతి భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ను అప్గ్రేడ్
Read Moreఎన్యుమరేటర్లకు సహకరించాలి : ఎమ్మెల్యే సంజీవరెడ్డి
సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణ్ ఖేడ్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుట
Read Moreవిత్తన చట్టంలో మార్పులు అవసరం
ప్రైవేట్ కంపెనీ విత్తన డీలర్లకు చెక్ పెట్టాలి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మెన్ అన్వేష్ రెడ్డి మెదక్, వెలుగు: ప్రస్తుతం ఉన్న
Read Moreమాల మహానాడు మహా సభకు హాజరుకండి
ఎల్లారెడ్డిపేట, వెలుగు: రాష్ట్రంలో దళితుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామిని కలిసి రాజన్న సిరిసిల్ల జిల్ల
Read Moreజీపీ సెక్రటరీలు లోకల్గానే ఉండాలి : పొంగులేటి శ్రీనివాస రెడ్డి
డిసెంబర్ చివరి లోపు రుణమాఫీ నిధులు రాష్ర్ట రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూసుమంచి,వెలుగు : పంచాయతీ కార్యదర్శులు గ్ర
Read Moreజాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్కు ఎంపిక
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెంలో గత మూడు రోజులుగా కొనసాగుతున్న అండర్ 17 బాల, బాలికల రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు సోమవారం ముగిశాయ
Read Moreరోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించాలి
ఖమ్మం టౌన్,వెలుగు : సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. సోమవారం పట్టణంలోని 18వ డివిజన్ శ్రీరామ్ నగర్, న
Read Moreఅర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు : మట్టా రాగమయి దయానంద్
ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ కల్లూరు, వెలుగు : పేదల సొంతింటి కలలను సాకారం చేసేందుకు అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలోనే ఇందిరమ్మ
Read More












