Adilabad District

రైతు ఇంటిపై బ్యాంకు అధికారుల దౌర్జన్యం

బెల్లంపల్లి రూరల్, వెలుగు : బ్యాంకులో తీసుకున్న అప్పును తిరిగి కట్టాలని ఓ రైతు ఇంటిపై బ్యాంకు అధికారులు దౌర్జన్యం చేశారు. ఇంటి తలుపును తొలగించి గొడవకు

Read More

ఆర్ఎంపీ వైద్యం వికటించి బ్రెయిన్ డెడ్​

దండేపల్లి, వెలుగు : ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించి ఓ యువకుడు బ్రెయిన్ ​డెడ్​ అయి చనిపోయాడు. పోలీసులు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా దం

Read More

బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రిలో ఎమ్మెల్యే తనిఖీలు

బెల్లంపల్లి, వెలుగు : బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌‌‌‌ను స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Read More

భైంసాలో మరో చైన్​ స్నాచింగ్

రెండు నెలల్లో 5 ఘటనలు.. స్థానికుల్లో ఆందోళన భైంసా, వెలుగు : నిర్మల్​జిల్లా భైంసా పట్టణంలో చైన్​ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. నిమిషాల వ్యవధి

Read More

వాగులు వంకలు దాటుతూ..స్కూళ్ల​ పరిశీలన

ఐటీడీఏ పరిధిలోని స్కూళ్ల పరిశీలించేందుకు ఉట్నూర్ ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా వాగులు, వంకలు దాటుకుంటూ వెళ్లారు. మంగళవారం ఉదయం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండ

Read More

యూ బిట్ కాయిన్ దందాపై ఫోకస్

గవర్నమెంట్ టీచర్లే సూత్రధారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న నిర్మల్​ పోలీసులు వీడనున్న చైన్ దందా చిక్కుముడి  నిర్మల్, వెలుగు :&nb

Read More

లాభాల వాటాలో అన్యాయం జరిగిందని సింగరేణి బొగ్గు గనులపై నిరసనలు

కోల్ బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికులకు లాభాల చెల్లింపులో రాష్ట్ర సర్కార్ మోసం చేసిందని ఆరోపిస్తూ శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల్లోని సిం

Read More

మందమర్రిలో డ్రైనేజీలపై అక్రమ నిర్మాణాల కూల్చివేత

    మూడు రోజులు టైమ్​ ఇవ్వాలని, స్వచ్ఛందంగా తొలగిస్తామన్న కాలనీవాసులు కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని మా

Read More

ఆదిలాబాద్  కలెక్టరేట్​ ముందు విద్యార్థులు, కార్మికుల ధర్నా

ఆదిలాబాద్ , వెలుగు: ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ పట్టణంలోని ఐటీయూ కాలేజ్​ స్టూడెంట్స్, కార్మిక సంఘాల నాయకులు కలెక్టరేట

Read More

అధికారులు న్యాయం చేయకుంటే.. పురుగుల మందు తాగి చస్తం

మా భూమి వేరొకరికి పట్టా చేశారని రైతు కుటుంబం ఆందోళన  కొడుకులు పట్టించుకోవడం లేదని వృద్ధ దంపతుల నిరసన ఆసిఫాబాద్ జిల్లా కౌటాల తహసీల్దార్ ఆఫీ

Read More

భారీ వర్షాలకు నేల కూలిన పంట.. లబో దిబో అంటున్న రైతులు

తెలంగాణ కురిసిన భారీ వర్షాలు రైతన్నలను కోలుకోలేని దెబ్బతీశాయి. చేతికొచ్చిన మొక్కజొన్న నేల కూలడంతో రైతులు లబోదిబో అంటున్నారు.   ప్రతికూల పరిస్థితు

Read More

వందే భారత్, కేరళ ఎక్స్ ప్రెస్​ను మంచిర్యాలలో ఆపాలి

మంచిర్యాల, వెలుగు: వందే భారత్, కేరళ ఎక్స్ ప్రెస్ రైళ్లను మంచిర్యాలలో ఆపాలని పట్టణ ట్రస్మా ఆధ్వర్యంలో మంచిర్యాల రైల్వేస్టేషన్ మాస్టర్​ను కలిసి వినతి పత

Read More

తండ్రి అంత్యక్రియలు చేసేందుకు చందాలు

ఇద్దరు కూతుళ్ల దయనీయ స్థితి నర్సాపూర్(జి), వెలుగు: ఐదేళ్ల క్రితం తల్లి, ఇప్పుడు తండ్రి చనిపోవడంతో దయనీయ స్థితిలో ఉన్న ఇద్దరు కూతుళ్లు తండ్రి అ

Read More