Adilabad District
మంచిర్యాల జిల్లాలో ఆటో కార్మికులు, కుటుంబీకులకు కంటి ఆపరేషన్లు
మంచిర్యాల, వెలుగు : జిల్లాలోని ఆటో కార్మికులు, వారి కుటుంబీలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించనున్నట్టు గర్మిళ్ల లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గాజుల ముఖేశ
Read Moreసమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి : కేజీబీవీ ఎస్ఓ రజిత
నేరడిగొండ, వెలుగు : సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కేజీబీవీ ఎస్ఓ రజిత డిమాండ్ చేశారు. రాష్ట్ర సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం
Read Moreఎన్హెచ్ఆర్సీ జిల్లా అధ్యక్షుడిగా రాజేశ్
నస్పూర్, వెలుగు : నేషనల్హ్యూమన్ రైట్స్ సంస్థ (ఎన్ హెచ్ఆర్సీ) మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్గా ఆవుల రాజేశ్ యాదవ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాజేశ్యాద
Read Moreమార్నింగ్ వాక్ వద్దు..ఊర్లలో పర్యటించండి
అధికారులకు మంత్రి సీతక్క సూచన పారిశుధ్యంపై సమీక్ష ఆదిలాబాద్, వెలుగు : అధికారులు మార్నింగ్ వాక్ వ
Read More8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలి : ఎస్.నాగరాజు
బెల్లంపల్లి, వెలుగు : రైల్వే శాఖలో పనిచేస్తున్న కార్మికులకు కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ బెల్లంప
Read Moreకాకా ఫ్యామిలీని విమర్శించే అర్హత లేదు
కోల్బెల్ట్, వెలుగు : పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో 50 ఏండ్లుగా ప్రజాసేవ చేస్తున్న కాకా వెంకటస్వామి ఫ్యామిలీని విమర్శించే నైతిక హక్కు ఎమ్మార్పీఎస్ వ్
Read Moreవాగు ఆవల పంట చేన్లు..వానస్తే పనులు బంద్
పెద్ద వాగుపై వంతెనల నిర్మాణానికి ఎమ్మెల్యే హామీ పంట పొలాలకు వెళ్లలేని దుస్థితిలో అందుగులపేట, పులిమడుగు రైతులు, కూలీలు పదేండ్లు పాలించినా పట్టిం
Read Moreబొక్కల గుట్ట సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్తా : వివేక్ వెంటకస్వామి
బైక్పై పర్యటిస్తూ సమస్యలపై ఆరా తీసిన ఎమ్మెల్యే వివేక్ వెంటకస్వామి కోల్బెల్ట్/ జైపూర్/చెన్నూరు, వెలుగు : బొక్కలగుట్ట గ్రామ సమస్యను మంత్రి సీ
Read Moreఆదిలాబాద్ జిల్లాలో ఇయ్యాల ఈ గ్రామాలకు విద్యుత్ సప్లై బంద్
కోల్బెల్ట్,వెలుగు : మందమర్రి పట్టణంతో పాటు పలు గ్రామాలకు శనివారం విద్యుత్ సప్లై ఉండదని ట్రాన్స్కో ఏడీఈ రాజశేఖర్, మందమర్రి, క్యాతనపల్లి ఏఈలు మల్లే
Read Moreఆరోగ్య మిత్రల సమ్మె బాట
ఈ నెల 20లోగా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ పదహారేళ్లుగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా సేవలు బీఆర్ఎస్ సర్కారు తమ గోడు వినలేదని ఆవేదన &nbs
Read More7 వేల స్టాఫ్ నర్సు జాబ్స్ ఇచ్చాం : వివేక్ వెంకటస్వామి
త్వరలో అన్ని సర్కార్ దవాఖానల్లో పోస్టులు భర్తీ చేస్తాం: వివేక్ వెంకటస్వామి జైపూర్ మండలంలో పీహెచ్సీని ప్రారంభించిన చ
Read Moreటైంకి ఆఫీసుకు రాని ఉద్యోగులు : వెక్కిరిస్తున్న ఖాళీ కుర్చీలు
కుభీర్, వెలుగు: కుభీర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అధికారులు లేక ఖాళీ కుర్చీలు వెక్కిరిస్తున్నాయి. దీంతో కార్యాలయంలో వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ప
Read Moreట్రిపుల్ ఐటీలో శ్రమ దోపిడీ : ఎమ్మెల్యేకు కంప్లయింట్
బాసర, వెలుగు: రోజుకు రూ.480 ఇచ్చే వేతనాన్ని తగ్గించి కేవలం రూ.270 ఇస్తూ తమతో వెట్టి చాకిరి చేయిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నా రని బాసర ట్రిపుల్ ఐటీ
Read More












