Adilabad District

ఫారెస్ట్ పర్మిషన్లు రాకనే నక్కలపల్లి బ్రిడ్జి పెండింగ్

ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం ఏమీ లేదు  ఆర్ అండ్ బీ డీఈ భావ్ సింగ్  మంచిర్యాల, వెలుగు: కోటపల్లి మండలంలోని మల్లంపేట-నక్కలప

Read More

రైతులు నష్టపోకుండా ఎన్​హెచ్​ 63ని విస్తరించాలి

మంచిర్యాల, వెలుగు: ఆర్మూర్- మంచిర్యాల మధ్య నిర్మించనున్న ఎన్ హెచ్​63ని రైతుల భూములకు నష్టం జరగకుండా విస్తరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి ర

Read More

శాంతియుతంగా శోభాయాత్ర జరుపుకోవాలి

నిర్మల్/ఆదిలాబాద్​టౌన్/బెల్లంపల్లి, వెలుగు: నిర్మల్ పట్టణంలో వినాయక నిమజ్జన శోభా యాత్ర శాంతియుతంగా జరుపుకుందామని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి క

Read More

మీటింగులు జరగట్లే.. సమస్యలు తీరట్లే..

ఏజెన్సీలో జాడలేని ఐటీడీఏ సమావేశాలు గిరిజన సమస్యలు, సంక్షేమంపై కనిపించని చర్చావేదిక నేటికీ అభివృద్ధికి దూరంగా గిరిజన గ్రామాలు  రోడ్లు లేక

Read More

సాదలేక పసికందును అమ్మిన తల్లి

రూ.52 వేలకు కొన్న పిల్లల్లేని దంపతులు ఆరుగురిపై కేసు నమోదు నిర్మల్​ జిల్లా ఖానాపూర్​లో ఘటన ఖానాపూర్, వెలుగు : కన్న బిడ్డను సాదలేక ఓ తల్లి

Read More

ఏజెన్సీలో రేషన్​ పరేషాన్..ఇంటర్నెట్ నిలిపివేతతో తప్పని తిప్పలు

ఇంటర్నెట్ నిలిపివేతతో తప్పని తిప్పలు ఆసిఫాబాద్/ జైనూర్, వెలుగు : కుమురం భీం జైనూర్ లో ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న అల్లర్లతో ఇంటర్నెట్​ సేవలు

Read More

కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలు అందిస్తాం : ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాలలో కొత్తగా హాస్పిటల్స్ నిర్మించి కార్పొరేట్​స్థాయిలో వైద్యసేవలు అందిస్తామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావు అన్నారు.

Read More

కాత్లే శ్రీధర్, ఆనంద్ కు అఖండ అవార్డు

ఇచ్చోడ, వెలుగు: ఇచ్చోడ మండలంలోని దుబార్ పేట్ కు చెందిన ప్రముఖ ఆదివాసీ కళాకారుడు, ఆదివాసీ సకల కళా సంక్షేమ సంఘం డైరెక్టర్ కాత్లే శ్రీధర్​తోపాటు కార్యదర్

Read More

నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా : ఎమ్మెల్యే గడ్డం వినోద్

బెల్లంపల్లి రూరల్/బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి నియోజకవర్గంలోని ప్రతి పల్లెను ప్రగతిపథంలో నడిపించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గడ్డం వినోద్​అన్నా

Read More

రైతు సమస్యలపై సీఎంకు వినతి :ఎమెల్యే పాయల్‌ శంకర్‌

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్‌ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వేలాది ఎకరాలు నీట మునిగి అపార నష్టం వాటిల్లిం దని, వరద ముంపు బాధిత రైతులను

Read More

మున్సిపాలిటీలకు తీరనున్న తాగునీటి కష్టాలు

7 మున్సిపాలిటీల్లో అమృత్​ 2.0స్కీమ్ అమలు రూ.306 కోట్లు కేటాయింపు పెరిగే జనాభాకు అనుగుణంగా స్కీమ్ చెన్నూర్, క్యాతనపల్లిలో శంకుస్థాపన చేసిన ఎమ్

Read More

పోషణ్ అభియాన్‌ ను పక్కాగా అమలు చేయాలి :కలెక్టర్‌ రాజర్షిషా

గుడిహత్నూర్, వెలుగు : గిరిజన ప్రాంతాల్లో పోషణ్​అభియాన్‌ కార్యమ్రాన్ని పక్కాగా అమలు చేయాలని కలెక్టర్‌ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. శుక్రవ

Read More

తెలంగాణ సాధనలో జర్నలిస్టుల పాత్ర కీలకం :ఎమ్మెల్యే అనిల్ జాదవ్

నేరడిగొండ , వెలుగు: తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని, వారు చేసిన త్యాగాలు మరువలేనివని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండ

Read More