
CM KCR
భారత్ను పరిపాలించే సత్తా కేసీఆర్, కేటీఆర్కు ఉంది : మంత్రి జగదీష్ రెడ్డి
నల్లగొండ జిల్లా : కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరువు కాటకాలకు అల్లాడిందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ.. నిజాం కాలంలోనే జిల్లాగా
Read Moreరాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్దే అధికారం : ఎంపీ ఉత్తమ్
సూర్యాపేట జిల్లా : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 75 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తంచేశారు ఎంపీ ఉత్తమ్ కు
Read Moreకేసులు పెట్టినా తగ్గేదేలే .. బీఆర్ఎస్కు మైనంపల్లి వార్నింగ్
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని..వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ గెలవదన్నారు కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు. బీఆర్ఎస్ ప్రభుత్వ ఆగ
Read Moreసత్తుపల్లిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. 500మంది రాజీనామా
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గానికి చెందిన సుమారు 500 మంది బీఆర్ఎస్ పా
Read Moreఎన్ని ట్రిక్కులు ప్లే చేసినా.. హ్యాట్రిక్ కొట్టేది కేసీఆరే: మంత్రి హరీష్ రావు
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ గెలిచాక చేసిందేమీ లేదు.. కానీ, చీరలు, సారెలు ఇస్తుండట అని మంత్రి హరీష్ రావు విమర్శించారు. రఘునందన్ రావు అరచేతిలో వైకుంఠం చూప
Read Moreప్రధాని మోదీ నీడను తాకితే.. కేసీఆర్ చేసిన పాపాలు కొన్నైనా పోతయ్: అర్వింద్
ప్రధాని మోదీ నీడను తాకితే కేసీఆర్ చేసిన పాపాలు కొన్నైనా పోతాయంటు విమర్శించారు బీజేపీ ఎంపీ అర్వింద్. రాష్ట్రానికి ఎన్నో ప్రాజెక్టులు తెచ్చిన ప్రధ
Read Moreకేసీఆర్ ను నాశనం చేసిందే కేటీఆర్,కవిత: అర్వింద్
ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్ వి చిల్లర కామెంట్స్ అని విమర్శించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. కేసీఆర్ ను నాశనం చేసిందే కేటీఆర్, కవిత అంటూ తీవ్
Read Moreసీఎం ఆశీస్సులతో కామారెడ్డికి వేలకోట్ల నిధులు
భిక్కనూరు, వెలుగు: భిక్కనూరు మండల కేంద్రంలో రూ. 27 కోట్ల 87లక్షల 90 వేలతో చేపట్టిన సీసీరోడ్లు, సంఘ భవనాలు, డ్రైనెజీలతో పాటు పలు &nb
Read Moreగిరిజనుల సంక్షేమం బీఆర్ఎస్ తోనే సాధ్యం: సత్యవతిరాథోడ్
నిజామాబాద్రూరల్, వెలుగు: గిరిజనులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి సత్యవతిరాథోడ్ చెప్పారు. న
Read Moreనిలబడితే 15 సీట్లొస్తయ్.. -అడుక్కుంటే 3, 4 మిగుల్తయ్: తీన్మార్ మల్లన్న
పరకాల, వెలుగు : రాష్ట్రంలో 50 లక్షల జనాభా ఉన్న ముదిరాజ్లు ఎన్నికల్లో సొంతంగా నిలబడితే 15 సీట్లు వస్తాయని, ఇతరులను అడుక్కుంటే 3
Read Moreకాంగ్రెస్తోనే అన్ని వర్గాలకు న్యాయం: దొంతి మాధవరెడ్డి
నల్లబెల్లి, వెలుగు : కాంగ్రెస్తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, పీసీసీ సభ్యుడు దొంతి మాధవర
Read Moreకేసీఆర్, కేటీఆర్తోనే నల్గొండ అభివృద్ధి : గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్గొండ, వెలుగు : సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వల్లే నల్గొండ అభివృద్ధి చెందిందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. ఆదివారం
Read Moreమహాత్మా గాంధీ ఆదర్శంతోనే తెలంగాణలో కేసీఆర్ పాలన : కేటీఆర్
జాతిపిత మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకుని సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద
Read More