CM KCR

TSPSC: టీఎస్పీఎస్సీ కాకమ్మ కథలు చెబుతోంది: షర్మిల

టీఎస్పీఎస్సీ(TSPSC) బోర్డుపై వైఎస్సార్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.  ప్రశ్నాపత్రాలనే అంగట్లో సరుకుల్లా అమ్ముకున్నోళ్లకు ఓ

Read More

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు ఎంతో మేలు: నిరంజన్ రెడ్డి

వ్యవసాయం బలోపేతం చేయడానికే సీఎం కేసీఆర్ పంటల మార్పిడికి శ్రీకారం చుట్టారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. అందులో భాగంగానే ఆయిల్ పామ్ సాగున

Read More

కేసీఆర్ నాయకత్వంలో మూడోసారి అధికారంలోకి వస్తాం: మంత్రి కేటీఆర్

సీఎం కేసీఆర్ నాయకత్వంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. వనపర్తి జిల్లా సంకిరెడ్డి వద్ద ఆయిల్ ఫ్యాక్టరీ నిర్

Read More

ఎన్ని స్కీమ్లు వదిలినా కేసీఆర్ను ప్రజలు నమ్మరు : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తెలంగాణలో కరెంట్ సమస్య తీవ్రంగా ఉందన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఉన్నా.. లేనట్లేనని, ఆయనకు సబ్జెక

Read More

సీఎం కేసీఆర్​ పునరాలోచన చేయాలి : శ్రీరాములు

చేర్యాల, వెలుగు : జనగామ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలకు గుర్తింపు లేకుండా పోతుందని,  బీసీలను చిన్నచూపు చూస్తున్నారని, టికెట్​ విషయంలో సీఎం కేస

Read More

ఢిల్లీలో కాంగ్రెస్ నేతల బిజీబిజీ.. రాహుల్తో మైనంపల్లి భేటీ

ఢిల్లీలో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు బిజీబిజీగా ఉన్నారు. రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి, మైనంపల్లి హనుమంత రావు, ఆయన కుమారుడు రోహిత్, వేముల వీరేశం,

Read More

తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందింది: గుత్తా సుఖేందర్ రెడ్డి

నార్కట్​పల్లి,వెలుగు: సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం  నకిరేకల

Read More

24 గంటల కరెంటు ఉత్తదే: కుందూరు జయవీర్ రెడ్డి

హాలియా, వెలుగు : రైతులకు ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తామంటున్న బీఆర్ఎస్​ ప్రభుత్వ మాట ఉత్తదేనని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కుందూరు జయవీర్ రెడ్డి

Read More

కేసీఆర్ ప్రభుత్వానికి పతనం తప్పదు: కూనంనేని సాంబశివరావు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న స్కీమ్​వర్కర్లను నిర్లక్ష్యం చేస్తే కేసీఆర్ ప్రభుత్వానికి పతనం తప్పదని సీపీఐ రాష్ట్ర కార

Read More

ఉద్యోగులను అరిగోస పెడుతున్న కేసీఆర్ : కొత్తపల్లి శ్రీనివాస్

కాగజ్ నగర్, వెలుగు : రాష్ట్రంలోని అన్ని రంగాల ఉద్యోగులను సీఎం కేసీఆర్ అరిగోస పెడుతున్నారని బీజేపీ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీన

Read More

కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పోటీ చేస్తా : మృత్యుంజయం

రాజన్నసిరిసిల్ల,వెలుగు : వరద నీటిని కాళేశ్వరం నీళ్లుగా ప్రచారం చేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ కట్టామంటూ గొప్పలు చెప్పుకుంటూ బీఆర్ఎస్ పబ్బం గడు

Read More

బీఆర్ఎస్ ​ప్రోగ్రాంలకు డప్పు కొట్టం

ఇందల్వాయి, వెలుగు : ఎన్నికలు సమీపిస్తున్న వేళ  బీఆర్ఎస్​పార్టీకి ప్లస్ ​అవుతాయనుకుంటున్న పథకాలే కొన్ని చోట్ల మైనస్​గా మారుతున్నాయి. దళితుల అభివృద

Read More

గృహలక్ష్మికి ఫండ్స్ ఎప్పుడు? .. లక్ష మంది లబ్ధిదారుల గుర్తింపు!

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందిని గృహలక్ష్మి స్కీమ్ లబ్ధిదారులుగా గుర్తించినట్టు తెలుస్తున్నది. రాష్ట్ర ఖజానాలో నిధుల సమస్య కారణంగా ఈ

Read More