CM KCR

హుజురాబాద్ కౌంటింగ్ పూర్తి: రౌండ్ల వారీ మెజారిటీలివే

హుజురాబాద్ బై ఎలక్షన్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తయింది. కేవలం రెండు రౌండ్లు మినహా

Read More

లక్ష ఓట్ల మార్కును దాటిన ఈటల రాజేందర్

హుజురాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్‎లో 21వ రౌండ్‌లోనూ బీజేపీ హవా కొనసాగింది. 21వ రౌండ్ లెక్కింపులో ఈటల రాజేందర్‌‌కు 5,151 ఓట్లు రాగా.. గెల

Read More

19వ రౌండ్‌లో బీజేపీ జోరు: అత్యధిక మెజారిటీ ఇదే

హుజురాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్‎లో 19వ రౌండులో బీజేపీ ఆధిక్యం సొంతం చేసుకుంది. 19వ రౌండ్ లెక్కింపులో ఈటలకు 5,916 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్‎క

Read More

18వ రౌండ్‌లోనూ బీజేపీ లీడ్: 85 వేలు దాటిన ఓట్లు

హుజురాబాద్ బై పోల్‌ కౌంటింగ్‌లో బీజేపీ ఆధిక్యం కొనసాగుతోంది. 18వ రౌండ్‌లో 1,876  ఓట్ల మెజారిటీ ఈటల రాజేందర్ సొంతం చేసుకున్నారు. 18

Read More

17 రౌండ్లు పూర్తి: 15 వేలకు చేరువలో ఈటల మెజారిటీ

హుజురాబాద్ బై పోల్‌ కౌంటింగ్‌లో బీజేపీ ఆధిక్యం కొనసాగుతోంది. 17వ రౌండ్‌లో 1,423 ఓట్ల మెజారిటీ ఈటల రాజేందర్ సొంతం చేసుకున్నారు. 17వ రౌండ

Read More

16వ రౌండ్‌లోనూ బీజేపీదే ఆధిక్యం

హుజురాబాద్ బై పోల్‌ కౌంటింగ్‌లో బీజేపీ ఆధిక్యం కొనసాగుతోంది. 16వ రౌండ్‌లో 1,712 ఓట్ల మెజారిటీ ఈటల రాజేందర్ సొంతం చేసుకున్నారు. 16వ రౌండ

Read More

15వ రౌండ్‌లో ఈటల దూకుడు: 10 వేల మార్క్ దాటి..

హుజురాబాద్ బై పోల్‌ కౌంటింగ్‌లో 15వ రౌండ్‌లోనూ బీజేపీ హవా కొనసాగింది. ఇప్పటి వరకు జరిగిన లెక్కింపులో అత్యధికంగా 2,049 ఓట్ల మెజారిటీ ఈటల

Read More

14వ రౌండ్‌లోనూ కొనసాగిన బీజేపీ హవా

హుజురాబాద్ బై పోల్‌ కౌంటింగ్‌లో 14వ రౌండ్‌లోనూ బీజేపీ హవా కొనసాగింది. 14వ రౌండ్ లెక్కింపులో బీజేపీ అభ్యర్థి ఈటలకు 4746 ఓట్లు రాగా.. గెల

Read More

దళిత బంధు పెట్టినా కేసీఆర్‌‌ను ప్రజలు నమ్మలే

హుజురాబాద్‌లో ఎగిరేది కాషాయ జెండానే అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హుజురాబాద్‌ బై ఎలక్షన్ కౌంటింగ్‌లో రౌండు రౌండుకు బీజేపీ అ

Read More

నిరుద్యోగుల ఆత్మహత్యలకు  కేసీఆరే బాధ్యుడు

జాబ్ ​నోటిఫికేషన్లు వేయకనే సూసైడ్స్: వివేక్ ​వెంకటస్వామి లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరంతో ఒక్కరికీ జాబ్​రాలె ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి హామీలు అమ

Read More

‘విజయ గర్జన’ వాయిదా

టీఆర్ఎస్​ సభ 15కు బదులుగా ఈ నెల 29న వరంగల్ లీడర్ల రిక్వెస్ట్ మేరకే ఈ నిర్ణయమని ప్రకటన ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత పెట్టుకుందాం మంత్రులు, వర

Read More

సీఎం హామీ ఇచ్చి ఏడేండ్లు.. ఓరుగల్లులో నిరుపేదల కష్టాలు

హనుమకొండ, వెలుగు: ఇండ్లు లేని పేదవాళ్లు ఎవరూ ఉండొద్దని సీఎం కేసీఆర్​చెప్పి మూడు కాదు ఏడేండ్లు గడుస్తున్నాయి. నేటికీ గ్రేటర్ ​వరంగల్​లో పేదలకు గుడిసెలే

Read More

కేసీఆర్ పేరు ఇప్పటి నుంచి చాంద్ పాషా

దేశం కోసం, ధర్మ కోసం పని చేయడమే సర్దార్ పటేల్‎కు నిజమైన నివాళి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సర్దార్ పటేల్ 146వ జయంతి సందర్భంగ

Read More