
CM KCR
దళిత బంధు వంద శాతం అమలు చేస్తాం
దళితబంధును వందశాతం అమలు చేస్తామన్నారు సీఎం కేసీఆర్. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి తర్వాత తొలిసారి ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడా
Read Moreపెట్రో రేట్లపై కేంద్రం ప్రజల్ని మోసం చేస్తుంది
హైదరాబాద్: పెట్రో రేట్లపై కేంద్రం ప్రజల్ని మోసం చేస్తోందన్నారు సీఎం. పెట్రో ధరలపై సుంకం పెంచకుండా సెస్ రూపంలోకి మార్చి దోపిడీ చేస్తున్నారన్నారు. రాష్ట
Read Moreకేంద్రం వడ్లు కొననంటోంది.. వరి వేయొద్దు
రాష్ట్రంలో వరి వేయొద్దని రైతులకు సీఎం కేసీఆర్ సూచించారు. కేంద్రం వడ్లు కొనబోమని చెబుతోందని, యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ఆయన సూచించారు. యాస
Read Moreమంత్రి శ్రీనివాస్ గౌడ్ను పరామర్శించిన సీఎం కేసీఆర్
మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ దశ దిన కర్మలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ రోడ్డులోని శాంతమ్మ సమాది దగ్గర నివాళులు అర్ప
Read Moreటీఆర్ఎస్ సభపై రైతులతో చర్చించిన పార్టీ నేతలు
టీఆర్ఎస్ విజయగర్జన సభకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు నేతలు. వ్యవసాయ భూములు, ప్లాట్లలో సభ పెడుతామంటే ఒప్పుకోమంటున్న రైతులను బుజ్జగించే పనిలో పడ్డారు ట
Read Moreఆకలినైనా భరిస్తాం..ఆత్మగౌరవాన్ని వదులుకోం
హైదరాబాద్: తెలంగాణలో ఆట మొదలైందన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఆకలినైనా భరిస్తాం..ఆత్మ గౌరవాన్ని వదులుకోమన్నారు. విజయోత్సవం ర్యాల
Read Moreకళ్లు ఎప్పుడు పీకేస్తున్నారు? కేసీఆర్ను ప్రశ్నించిన షర్మిల
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై మరోసారి విమర్శలు గుప్పించారు తెలంగాణ వైఎస్ఆర్సీపీ నాయకురాలు వైఎస్ షర్మిల. రాష్ట్రంలో అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుత
Read Moreటీఆర్ఎస్ సభ కోసం తహసీల్దార్ల సీక్రెట్ విజిట్
సీఎం సభ కోసం సీక్రెట్ సర్వే హనుమకొండ జిల్లా దేవన్నపేటలో రహస్యంగా వివరాలు సేకరించిన ఆఫీసర్లు ప్లేస్ ఫిక్స్ కాలేదంటూనే ఎక్కడికక్కడ మార్కింగ్
Read Moreకేసీఆర్ ఓడిపోవాలనేదే జనం పంతం
స్కీమ్ల అమలుకు సర్కారుతో కొట్లాడుత దళితబంధు కింద ఇచ్చేది.. కేసీఆర్ ఇంట్ల సొమ్ము కాదు హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ లిక
Read Moreవారంలో రెండ్రోజులు వరి కోతలు బంద్.. మాట వినకుంటే కేసులు
వారంలో రెండ్రోజులు వరి కోతలు బన్జేయాలని హార్వెస్టర్ యజమానులకు ఆఫీసర్ల ఆదేశాలు మాట వినకుంటే కేసులు పెడుతున్న సర్కారు ఇంకా 70% కొనుగోల
Read Moreకేంద్రం పెట్రో రేట్లు తగ్గించింది.. మీరెప్పుడు తగ్గిస్తారు?
హైదరాబాద్: గత కొన్ని వారాలుగా పెరుగుతున్న పెట్రో ధరలు తగ్గాయి. వాహనదారులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్పై రూ.5, లీటర్ డీజిల్ మీద రూ
Read Moreసీఎం ప్రకటించి ఏడు నెలలైనా కదలని ఫైలు
పీఎస్ హెడ్మాస్టర్ పోస్టులు 10 వేలకు పెంచుతామన్న సీఎం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్జీటీ ఓట్ల కోసమే హామీలిచ్చారన్న విమర్శలు హైదరాబాద్,
Read Moreఈటల గెలుపు మార్పుకు ఒక స్టార్టింగ్ పాయింట్
ఈటల గెలుపు బీజేపీ గెలుపు అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈటలను అణచివేయాలని చూసిన కేసీఆర్కు ప్రజలు మంచి గుణపాఠం చెప
Read More